మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం ఎట్టకేలకు శనివారం శాఖల కేటాయింపు ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి ఫడ్నవీస్కు కీలకమైన హోం శాఖ కూడా లభించగా ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్కు ఆర్థిక, ప్రణాళిక శాఖలు లభించాయి.
Devendra Fadnavis |మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సారధ్యంలోని ప్రభుత్వం 42మంది మంత్రులతో కొలువు దీరింది. ఆదివారం నాగ్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో దేవేంద్ర ఫడ్నవీస్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు.
Maharashtra | మహారాష్ట్ర (Maharashtra) ముఖ్యమంత్రి పీఠంపై స్పష్టత వచ్చినట్లు తెలిసింది. బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావడం దాదాపు ఖాయమైనట్లు సమాచారం.
మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడమీ స్థాపనకు మహారాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో మహారాష్ట్రలోని తెలుగు సాహితీవేత్తల దశాబ్దాల ఎదురుచూపులకు తెరపడింది.
మహారాష్ట్రలోని అహ్మద్నగర్ పేరు మారింది. ఇక నుంచి ఆ నగరాన్ని పుణ్యశ్లోక్ అహల్యాదేవి నగర్గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో పాటు పుణె జిల్లాలోని వెల్హే తాలూకా పేరును రాజ్గఢ్గా
Maratha Reservation: మరాఠాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రూపొందించిన ముసాయిదాకు మహారాష్ట్ర క్యాబినెట్ ఇవాళ ఆమోదం తెలిపింది. విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠాలకు పది శాతం రిజర్వేషన్ ఇవ్వాలని సీఎం ఏక�
Cabinet expansion | మహారాష్ట్రలో క్యాబినెట్ విస్తరణ జరిగింది. ఇటీవలే ఎన్సీపీని చీల్చి ఎన్డీఏ సర్కారులో చేరిన ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్కు ఆర్థికశాఖను కట్టబెట్టారు. మరో ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీ�
Maharashtra | మహారాష్ట్రలో కేబినెట్ విస్తరణ అనంతరం ఎట్టకేలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మంత్రులకు శాఖలను కేటాయించారు. పట్టణాభివృద్ధి, పర్యావరణం, మైనారిటీలు, రవాణా, విపత్తు నిర్వహణ బాధ్యలను సీఎం తీసు
మహారాష్ట్రలో కొత్త క్యాబినెట్ కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఏక్నాథ్షిండే.. 40 రోజుల తర్వాత తన మంత్రివర్గాన్ని మంగళవారం విస్తరించారు. బీజేపీ నుంచి తొమ్మిది మంది, రెబల్ శివసేన నుంచి తొమ్మ�
ముంబై : మహారాష్ట్ర నూతన మంత్రివర్గం 45 మందితో కొలువుదీరనున్నట్లు తెలుస్తోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రివర్గ కూర్పుకు తీవ్ర కసర