సంఘ సంస్కర్తలు మహా త్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలేలకు దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ ఇవ్వాలని కోరు తూ మహారాష్ట్ర శాసనసభ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
Kalidas Kolambkar | బీజేపీ సీనియర్ నాయకుడు కాళిదాస్ కొలాంబ్కర్ (Kalidas Kolambkar) మహారాష్ట్ర అసెంబ్లీ (Maharastra Assembly) ప్రొటెం స్పీకర్ (Protem speaker) గా ప్రమాణస్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) కొలాంబ్కర్ చేత ప
విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠా వర్గానికి పది శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును మహారాష్ట్ర శాసనసభ మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. సీఎం ఏక్నాథ్ షిండే మరాఠా కోటాపై బిల్లును సభలో ప్రవేశపెట్టారు.
Maha Assembly | మరాఠా సామాజిక వర్గానికి విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించేలా రూపొందించిన మరాఠా రిజర్వేషన్ బిల్లుకు ఇవాళ మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ బిల్లు చట్టంగా మారగానే మహా
Maharashtra | మహారాష్ట్రలో 2,366 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆ రాష్ట్ర అసెంబ్లీలో మంత్రి అనిల్ భాయిదాస్ పాటిల్ గురువారం ప్రకటించారు. 10 నెలల కాలంలో అంటే ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు 2,366 మంది �
Marathi-speaking villages మహారాష్ట్ర అసెంబ్లీ ఇవాళ కీలక తీర్మానం చేసింది. మరాఠీ భాష మాట్లాడే కర్నాటకలోని 865 గ్రామాలను మహారాష్ట్రలో కలపనున్నారు. దీనికి సంబంధించిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. కర్న�
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ నియమితులయ్యారు. స్పీకర్ రాహుల్ నార్వేకర్ అసెంబ్లీలో సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీల్లో పెద్ద పార్టీ ఎన్సీపీ �
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలోని శివసేన కార్యాలయానికి సీల్ వేశారు. ఈ కార్యాలయం తమదంటే తమదని రెండు వర్గాలు వాదనకు దిగాయి. ఈ నేపథ్యంలో ఆ కార్యాలయాన్ని మూసివేశారు. దీనికి సంబంధించి ఒక నోటీసును కార్యాలయం డోర�
ముంబై: సీఎం ఉద్ధవ్ ఠాక్రే తన పదవికి రాజీనామా చేయడంతో.. ఇవాళ మహారాష్ట్ర అసెంబ్లీలో జరగాల్సిన బలపరీక్షను రద్దు చేశారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని కూడా వాయిదా వేశారు. అసెంబ్లీ సెక్రటరీ
మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలపై బీజేపీ వేచిచూసే ధోరణి అవలంభిస్తుండగా కేంద్ర మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) చీఫ్ రాందాస్ అథవలే శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు.
నాసిక్: మహారాష్ట్రలో మళ్లీ కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఆ రాష్ట్రానికి చెందిన పది మంది మంత్రులు, 20 ఎమ్మెల్యేలకు కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అసెంబ్లీ సమావేశాల వేళ నిర్వహించిన టెస్టిం�
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్ను దుర్భాషలాడుతూ, చేయి చేసుకున్న 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు వేశారు. సోమవారమే మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభ�