నేటి నుంచి మున్సిపల్ మినీ పోరు ప్రచారంముగిసిన ఉపసంహరణల పర్వంఅచ్చంపేటలో 66 మంది, జడ్చర్లలో 112 మంది బరిలో..రెబల్స్ లేకుండా చేసిన టీఆర్ఎస్ప్రతిపక్షాలకు అభ్యర్థులు కరువుమహబూబ్నగర్ నమస్తే, ఏప్రిల్ 22 (తె
భయం వద్దు..కరోనా నుంచి కాపాడుకుంటాంసీఎం కేసీఆర్ కరోనాపై ఆరా తీస్తున్నారుమూడు మొబైల్ కొవిడ్ క్లినిక్ అంబులెన్సులతో సేవలుఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్మహబూబ్నగర్ ఏప్రిల్ 21 (నమస్�
ప్రైవేటు టీచర్ల కష్టాలను గుర్తించిన సీఎం కేసీఆర్25 కిలోల బియ్యం, రూ.2 వేలతో కొండంత అండప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలిఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్సీఎం త్వరగా కోలుకోవాలని శివాలయంల
జోగుళాంబ నుంచి చార్మినార్ జోన్లోకి వికారాబాద్ 33జిల్లాలతో జోనల్ విధానానికి అనుమతి సమైక్య రాష్ట్రంలోని జరిగిన నష్టానికి చెక్ జోనల్, మల్టీ జోనల్ విధానం ఖరారు హర్షం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు, నిర�
రాత్రి 9తర్వాత కర్ఫ్యూ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, ఏప్రిల్20: కరోనా కట్టడికి రాత్రి సమయంలో కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మంగళవారం మహబూబ్�
ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి అడిషనల్ కలెక్టర్ తేజస్నంద్లాల్పవార్ మార్నింగ్ వాక్లో అధికారులతో కలిసి జాతీయ రహదారి పనుల పరిశీలన మహబూబ్నగర్టౌన్, ఏప్రిల్ 20: మహబూబ్నగర్ పట్టణంలో చేపట్టిన జ
నిబంధనలు అతిక్రమిస్తే కేసులు ఎస్పీ వెంకటేశ్వర్లు మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఏప్రిల్ 20: రాత్రిపూట కర్ఫ్యూ నిబంధనలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు జిల్లా పోలీసుశాఖ తగు చర్యలు చేపడు�
మున్సిపల్ ఎన్నికల రాష్ట్ర పరిశీలకుడు శ్రీధర్ ఎన్నికల జోనల్, రూట్, నోడల్ అధికారులకు శిక్షణ జడ్చర్లటౌన్, ఏప్రిల్ 20: మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో జోనల్, రూట్, నోడల్ అధికారులదే కీలకపాత్ర అని మున్సి
కోయిలకొండ, ఏప్రిల్ 20 : ప్రతి ఎకరాకూ సాగు నీరు అందివ్వడమే లక్ష్యంగా వాగుల్లో కత్వ, చెక్డ్యామ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అన్నారు. మండలంలోని మోదీపూర్ వాగులో రూ.6 కోట్ల 88 లక్షలత
జడ్చర్ల్లటౌన్, ఏప్రిల్19 : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జడ్చర్ల మున్సిపల్ వార్డులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను సోమవారం రిటర్నింగ్ అధికారులు పరిశీలించారు. స్థానిక మున్సిపాలి
లింగాల, ఏప్రిల్ 19: రెండో దశ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున మండలంలోని అంబట్పల్లి సర్పంచ్ రవిశంకర్ ఆధ్వర్యంలో గ్రామస్తులు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుత�
ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్పాలమూరులో అభివృద్ధి పనులు పరిశీలనమహబూబ్నగర్టౌన్, ఏప్రిల్ 19: అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ వీ శ్ర�