9మంది రిటర్నింగ్ అధికారుల నియామకంనామినేషన్ల స్వీకరణకు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాట్లుజడ్చర్ల, ఏప్రిల్ 15 : జడ్చర్ల పురపాలక సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల ప్�
మహబూబ్నగర్ : పోలేపల్లి ఐటీ సెజ్ కోసం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎంతో కృషి చేశారని, ఐటీ సెజ్తో జడ్చర్ల ఎంతో అభివృద్ధి చెందిందని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జడ్చర్లలో బుధవారం పలు అభివృద్ధి పన�
జడ్చర్ల, అచ్చంపేట మున్సిపాలిటీల్లో పర్యటనరూ.32.50 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలుమున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కీలక పర్యటనమహబూబ్నగర్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మున్సిపల్, ఐటీ శాఖ �
సమసమాజ నిర్మాణం కోసం పరితపించిన మహానుభావుడుప్రజలు ఆయురారోగ్యాలతో జీవించాలిఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్మహబూబ్నగర్, ఏప్రిల్ 13 : సమసమాజ నిర్మాణం కోసం ప్రతి క్షణం పరితపించిన డాక్టర్ బీఆర్ అం
నేటి నుంచి రంజాన్ మాసం షురూ..నెల రోజులు సమత మమతల కలయికఉపవాస దీక్షలకు సిద్ధమైన ముస్లింలుమసీదుల వద్ద ఏర్పాట్లు పూర్తిమహబూబ్నగర్ టౌన్/వనపర్తి టౌన్, ఏప్రిల్ 13:పవిత్ర రంజాన్ అత్యంత శుభప్రదమైన మాసం.. మా �
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిజడ్చర్ల మున్సిపాలిటీలోజడ్చర్ల, ఏప్రిల్13: పట్టణంలో నెలకొన్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే బస్తీబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిప
లింగాల, ఏప్రిల్ 13: లింగాల, బల్మూర్ మండలాల్లో మంగళవారం ప్లవనామ తెలుగు సంవత్సరాన్ని ప్రజలు వైభవంగా జరుపుకొన్నారు. పండుగలో ప్రాముఖ్యం కలిగిన షడ్రుచుల పచ్చడిని తయారు చేసుకొని పలువురికి పంచిపెట్టారు. మండల �
ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుకేటీఆర్ బహిరంగ సభా ఏర్పాట్ల పరిశీలనఅచ్చంపేట రూరల్, ఏప్రిల్ 13: అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో రూ.17.50 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనుల శంకుస్థాపన, బహిరంగ సభకు హాజరయ్యే కార్
పెద్దకొత్తపల్లి, ఏప్రిల్ 13: యువత క్రీడల్లో రాణించాలని జెడ్పీటీసీ గౌరమ్మ అన్నారు. మండలంలోని చిన్నకొత్తపల్లిలో గ్రామ యూత్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాస్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించారు. పోటీలను జెడ్పీట�
తొలగిన యురేనియం పీడకేంద్రంపై అవిశ్రాంత పోరాటం చేసిన తెలంగాణతవ్వకాలను అనుక్షణం అడ్డుకున్న స్థానికులుకేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో హర్షాతిరేకాలుఇక ప్రశాంతంగా నల్లమల అటవీ ప్రాంతంమహబూబ్నగర్, ఏప్రిల్ 12 (�