ఖలీల్వాడి, ఏప్రిల్ 11: నగరంలోని సెయింట్ ఆన్స్చర్చిలో గురు పట్టాభిషేక మహోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. రోమన్ క్యాథలిక్ డయాసిస్కు చెందిన పలువురు గురువులు తమ పది సంవత్సరాల ఆధ్యాత్మిక సేవలను
నిజాంసాగర్, ఏప్రిల్ 11: మండలంలోని ఒడ్డెపల్లి-జక్కాపూర్ గ్రామ శివారు ప్రాంతంలో రూ.476.25 కోట్లతో చేపట్టనున్న నాగమడుగు మత్తడి నిర్మాణ పనులను ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్�
త్వరలోనే ఫర్దీపూర్ లిఫ్ట్ చేపడుతాంవ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిచిన్నచింతకుంట మండలంలో పర్యటనవీరాయిపల్లిలో వేరుశనగ పరిశోధనా కేంద్రానికి స్థల పరిశీలనదేవరకద్ర రూరల్, ఏప్రిల్ 11: త్వర
నెలకు రూ.2వేలు, 25కిలోల బియ్యంస్కూళ్ల ఆయాలకు,బస్సు డ్రైవర్లకూ వర్తింపుకరోనాతో ఉపాధి కోల్పోయిన చిరుద్యోగులుమానవత్వాన్ని చాటుకుంటున్న ప్రభుత్వంఈనెల 20నుంచి బ్యాంకు ఖాతాల్లో జమ21నుంచి ద్వారా బియ్యం సరఫరావి
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపూలే ఆశయాలను కొనసాగిద్దాంఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డినల్లమలలో జ్యోతీరావు పూలే జయంతిఅచ్చంపేట, ఎప్రిల్ 12: బడుగుల విద్యా అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన
ఆదివారం అమావాస్యకు పోటెత్తిన భక్తులుప్రత్యేక పూజలు నిర్వహించిన అధికారులు, ప్రజాప్రతినిధులుకోయిలకొండ ఏప్రిల్ 11: జిల్లాలో ప్రసిద్ధి చెం దిన శ్రీరామకొండ క్షేత్రానికి ఆదివారం అమావాస్య సందర్భంగా భక్తుల�
సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్జడ్చర్లటౌన్, ఏప్రిల్ 11 : సామాజిక సంస్కర్త మహాత్మ జ్యోతీరావు పూలేను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్ అన్నారు. జ
నాగర్కర్నూల్ టౌన్, ఏప్రిల్ 11: ఫొటోగ్రాఫర్లకు ప్రభుత్వం రుణాలు అందించి ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలని ఫొటో అండ్ వీడియో వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ హుస్సేన్ కోరారు. ఆదివారం నా�
మహబూబ్నగర్ : జిల్లాలోని ఎనుగొండలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మిట్టే నరసింహులు(40) అనే వ్యక్తిని కొందరు రాయితో కొట్టి దారుణంగా హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.