మహబూబ్నగర్ : మినీ పురపోరుకు నామినేషన్ల ప్రక్రియ గడువు ఆదివారం సాయంత్రంతో ముగిసింది. రాష్ట్రంలోని రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ను
ప్రతిఒక్కరూ తప్పనిసరిగాకొవిడ్ నిబంధనలు పాటించాలిఎస్పీ వెంకటేశ్వర్లుమహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఏప్రిల్ 17 : శాంతి భద్రతల పరిరక్షణే పోలీసు శాఖ లక్ష్యమని ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. కొవిడ్ మహమ్మారి ఉధృ
మూడు నెలలో ప్రాజెక్టు పూర్తి చేయాలిఎమ్మెల్యే రాజేందర్రెడ్డిచెక్ డ్యాం నిర్మాణానికి శంకుస్థాపననారాయణపేట రూరల్, ఏప్రిల్ 17 : నిర్మాణ పనులు నాణ్యతాప్రమాణాలతో చేపట్టాలని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్�
స్టాక్ పాయింట్కు చేరిన పుస్తకాలువిద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే పుస్తకాల పంపిణీకి చర్యలుమహబూబ్నగర్ టౌన్, ఏప్రిల్ 17 : విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకు�
ప్రతి ఎకరాకు సాగునీరు | పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలో ప్రతి ఎకరాకు సాగు నిరందేలా చూస్తామని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
మాస్కు లేకపోతే జరిమానాఎస్సై రాములుమక్తల్ రూరల్, ఏప్రిల్ 16 : కరోనా వైరస్ కారణంగా ఇతర రాష్ర్టాలకు వలస వెళ్లిన కార్మికులు తిరిగి స్వస్థలాలకు వస్తున్నారని, గ్రామాలకు ఎవరైనా వలస కార్మికులు వస్తే అధికారు�
ప్రారంభమైన బల్దియా ఎన్నికల సందడితొలి రోజు అచ్చంపేటలో 4 నామినేషన్లు దాఖలుటీఆర్ఎస్ నుంచి మూడు, ఒకటి కాంగ్రెస్ నుంచి..జడ్చర్ల మున్సిపాలిటీలో నిల్జడ్చర్ల టౌన్, ఏప్రిల్ 16 : జడ్చర్ల మున్సిపాలిటీ ఎన్నికల
ప్రారంభమైన రంజాన్ మాసంఉపవాస దీక్ష, ప్రత్యేక సమాజ్లుకరోనా వైరస్ నేపథ్యంలో ఇండ్ల వద్దే ప్రార్థనలుబాలానగర్, ఏప్రిల్ 16 : ఇస్లాం మతంలో రంజాన్ నెలకు విశేష ప్రాధాన్యత ఉంది. ధానధర్మాలకు ప్రతీకగా ఈ మాసం నిల
9మంది రిటర్నింగ్ అధికారుల నియామకంనామినేషన్ల స్వీకరణకు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాట్లుజడ్చర్ల, ఏప్రిల్ 15 : జడ్చర్ల పురపాలక సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల ప్�
మహబూబ్నగర్ : పోలేపల్లి ఐటీ సెజ్ కోసం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎంతో కృషి చేశారని, ఐటీ సెజ్తో జడ్చర్ల ఎంతో అభివృద్ధి చెందిందని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జడ్చర్లలో బుధవారం పలు అభివృద్ధి పన�
జడ్చర్ల, అచ్చంపేట మున్సిపాలిటీల్లో పర్యటనరూ.32.50 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలుమున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కీలక పర్యటనమహబూబ్నగర్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మున్సిపల్, ఐటీ శాఖ �
సమసమాజ నిర్మాణం కోసం పరితపించిన మహానుభావుడుప్రజలు ఆయురారోగ్యాలతో జీవించాలిఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్మహబూబ్నగర్, ఏప్రిల్ 13 : సమసమాజ నిర్మాణం కోసం ప్రతి క్షణం పరితపించిన డాక్టర్ బీఆర్ అం