నవాబ్పేట, ఏప్రిల్ 7 : మండలంలో వివిధ కారణాలతో ఖాళీగా ఏర్పడిన పంచాయతీ వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధిం చి ఓటర్ల జాబితాపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే మూడు రోజుల్లో తెలియజేయాలని ఎంపీడీవో శ్రీలత కోరారు. ఉప ఎన్ని
వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేయాలిదవాఖానల్లో కొవిడ్ పరీక్షల సంఖ్య పెంచాలిరోగులకు వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేయాలివీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్నారాయణప
గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ శ్యాసం రామకృష్ణనారాయణపేట, ఏప్రిల్ 6 : గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ శ్యాసం రా మకృష్ణ అన్నారు. గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్గా నియమ�
మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలే సాగు చేయాలిపంట మార్పిడి విధానంపై రైతులు ఆలోచించాలిదొడ్డురకం వరిని వీడి.. సన్నరకంపై దృష్టి సారించాలివ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిమదనాపురం/కొత్తకోట, ఏప్�
రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిన జిల్లాద్వితీయ స్థానంలో నాగర్కర్నూల్..స్వచ్ఛందంగా పన్ను చెల్లిస్తున్న ప్రజలుపల్లెప్రగతితో వచ్చిన మార్పు..మహబూబ్నగర్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆస్తి�
పాలమూరులో మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేస్తాంకుల, మతాలను కూకటివేళ్లతో పెకిలించి వేయాలిజగ్జీవన్రామ్ కాంస్య విగ్రహావిష్కరణలో మంత్రి శ్రీనివాస్గౌడ్ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్మహబూ�
ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పాటుతో మారుతున్న రూపురేఖలుస్వయంగా నిధులు ఖర్చుపెట్టుకుంటున్న గిరిపుత్రులుఅచ్చంపేట, ఏప్రిల్ 5 : ఉమ్మడి పాలనలో అభివృద్ధికి దూరంగా ఉన్న ఆదివాసీ చెంచు పెంటలు ప్ర స్తుతం స్వయం పా�
ఘనంగా బాబూ జగ్జీవన్రామ్ జయంతినివాళులర్పించిన నాయకులు, అధికారులుకొల్లాపూర్, ఏప్రిల్ 5: దివంగత ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రామ్ అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి అని స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ర
వడ్డేపల్లి, ఏప్రిల్ 5 : మండు టెండను సైతం లెక్కచేయకుండా కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన భక్తులు శ్రీశైలానికి పాదయాత్రగా బయలుదేరుతున్నారు. ఆకలి, దప్పికలు లెక్కచేయకుం డా దేవుని కావడీలు మోస్తూ భజనలు చేస్తూ మల్�
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డివనపర్తి టౌన్, ఏప్రిల్ 5 : అధునాతన ఈ-లైబ్రరీని అందుబాటులోకి తెస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలోని ప్రాథమి�
శ్రీరంగాపూర్, ఏప్రిల్ 5 : ఛత్తీస్గఢ్లో జవాన్లపై మావోయిస్టులు జరిపిన దాడిలో చనిపోయిన వీర జ వాన్ల ఆత్మశాంతి కోసం సోమవారం యువకులు, ప్ర జాప్రతినిధులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీక�