సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్జడ్చర్లటౌన్, ఏప్రిల్ 11 : సామాజిక సంస్కర్త మహాత్మ జ్యోతీరావు పూలేను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్ అన్నారు. జ
నాగర్కర్నూల్ టౌన్, ఏప్రిల్ 11: ఫొటోగ్రాఫర్లకు ప్రభుత్వం రుణాలు అందించి ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలని ఫొటో అండ్ వీడియో వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ హుస్సేన్ కోరారు. ఆదివారం నా�
మహబూబ్నగర్ : జిల్లాలోని ఎనుగొండలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మిట్టే నరసింహులు(40) అనే వ్యక్తిని కొందరు రాయితో కొట్టి దారుణంగా హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
బ్లడ్ బ్యాంకుల్లో రక్తం కరువు రక్తదానానికి ముందుకు రావాలంటున్న వైద్యులు మహబూబ్నగర్, ఏప్రిల్ 10 (నమ స్తే తెలంగాణ ప్రతినిధి) : రక్తదా నం మహాదానం అని ఊరికే అనలేదు. రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ
ప్రాజెక్టు ఎత్తు పెంచి, పర్యాటక కేంద్రంగా మారుస్తాం రైతుకు భరోసా ఇవ్వడమే ధ్యేయం ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ దేవరకద్ర రూరల్, ఏప్రిల్10: కోయిల్సాగర్ ప్రాజెక్టు ఎత్తు పెంచి ఏడాదిపాటు న�
ఉమ్మడి జిల్లాలో అద్దెకు సాగు పనిముట్లుఒక్కో సెంటర్కు రూ.22 లక్షలకుపైగా ఖర్చుమహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహణఆర్థికంగా బలపడుతున్న సమాఖ్యలురైతుకు దన్నుగా నిలిచిన ప్రభుత్వంమహబూబ్నగర్, ఏప్రిల్ 9 (నమస్తే
600 పడకలతో అత్యాధునిక భవనంఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఏప్రిల్ 9: కార్పొరేట్ దవాఖానలకు దీటుగా సర్కారు దవాఖానల్లో వైద్య సేవలందిస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివా�
కందూరు రామలింగేశ్వరస్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డిమూసాపేట(అడ్డాకుల), ఏప్రిల్ 9 : కందూరు రామలింగేశ్వరస్వామి ఆలయ నూతన కమిటీ సభ్యులు గ్రామస్తులందరినీ సమన్వయం చేసు
స్వామి, అమ్మవార్లకు వాహనసేవలుప్రత్యేక అలంకారాలుతెల్లవారుజాము నుంచి అర్థరాత్రి వరకు సర్వ దర్శనాలుభక్తాదులకు సకలం సిద్ధం: ఈవోశ్రీశైలం, ఏప్రిల్ 9: శ్రీశైల మహా క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు శనివారం నుంచి ప�
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజుఅనాథ పిల్లల కోసం గ్రామస్తుల విరాళంఅచ్చంపేట/అచ్చంపేట రూరల్, ఏప్రిల్ 9: ఆర్డీటీ సంస్థ వ్యవస్థాపకుడు ఫాదర్ఫెర్రర్ సేవాస్ఫూర్తి మారుమూల గ్రామాల పేద ప్రజలతో మొదల�
నూతన భవనం కోసం రూ.54లక్షలు మంజూరువచ్చే విద్యాసంవత్సరానికి భవనం పూర్తిఎమ్మెల్యే మర్రికి కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులుతిమ్మాజిపేట, ఏప్రిల్ 9: మండలంలోని మరికల్ ప్రాథమికోన్నత పాఠశాలకు మహర్దశ పట్టనున్నది