ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలిఎస్సై విజయభాస్కర్పాన్గల్, ఏప్రిల్ 2 : కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్సై విజయభాస్కర్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని మాందాపూర్ గ్రామంలో కరోనా కట్టడికి తీ�
గద్వాల, ఏప్రిల్ 2: కేటీదొడ్డి మండలంలో వెలిసిన పాగుంట లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి నూతన చైర్మన్గా ఎన్నికైన వెంకట్రామిరెడ్డి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఆకాంక్�
కొల్లాపూర్, ఏప్రిల్ 2: మండలంలోని పలు గ్రామాల్లో వివిధ కారణాలతో ఖాళీలు ఏర్పడిన ఎంపీటీసీ, సర్పంచ్, మూడు వార్డులకు త్వరలో ఉప ఎన్నికలు జరుగనున్నాయి. కొల్లాపూర్ మండలం మాచినేనిపల్లి సర్పంచ్గా తొలిసారిగా �
మక్తల్ టౌన్, ఏప్రిల్ 2: కరోనా వ్యాక్సిన్ను 45ఏండ్లు పైబడిన వారికి వేస్తున్నామని హెచ్ఈవో లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో టీకా వేశారు. ఇప్పటివరకు 1215 మంది మెడికల్ సిబ్బంది
కలెక్టర్ వెంకట్రావుచక్రాపూర్ సర్పంచ్, కార్యదర్శికి సన్మానంమహబూబ్నగర్/మూసాపేట, ఏప్రిల్ 2: ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకట్రావు అన్నా
త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్సీఎం కేసీఆర్ ఆదేశంతో ఖాళీల వివరాలు సేకరణముందస్తు సన్నద్ధతలో యువతఉచితంగా స్టడీ సెంటర్లు నిర్వహిస్తున్న ఎమ్మెల్యేలుహర్షం వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులునాగర్కర్నూల్, ఏప్�
పీహెచ్సీల్లోనూ సూపర్ స్పెషాలిటీ వైద్యంరైతు వేదికలు ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రందేశంలో సగం జనాభాకు అన్నం పెడుతున్న తెలంగాణమహబూబ్నగర్లో పర్యటించిన ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్మహబూబ్నగర్�
ఉత్తమ పంచాయతీగా చక్రాపూర్జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపికవందశాతం మరుగుదొడ్లు, ఇంకుడు గుంతులుమూసాపేట, ఏప్రిల్ 1 : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యాచరణతో మూరుమూల పల్లెలు కూడా ప్రగతి పథంలో దూ�
కనిష్ఠంగా రూ.5 గరిష్ఠంగా రూ.35 వరకు పెంపువాహనదారులకు పెరగనున్న భారంమహబూబ్నగర్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వాహనదారులకు అదనపు భారం పడనున్నది. జాతీయ రహదారులపై ప్రయాణించే వారి జేబులు ఖాళీ కానున్న�