మక్తల్ టౌన్, ఏప్రిల్ 2: కరోనా వ్యాక్సిన్ను 45ఏండ్లు పైబడిన వారికి వేస్తున్నామని హెచ్ఈవో లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో టీకా వేశారు. ఇప్పటివరకు 1215 మంది మెడికల్ సిబ్బంది
కలెక్టర్ వెంకట్రావుచక్రాపూర్ సర్పంచ్, కార్యదర్శికి సన్మానంమహబూబ్నగర్/మూసాపేట, ఏప్రిల్ 2: ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకట్రావు అన్నా
త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్సీఎం కేసీఆర్ ఆదేశంతో ఖాళీల వివరాలు సేకరణముందస్తు సన్నద్ధతలో యువతఉచితంగా స్టడీ సెంటర్లు నిర్వహిస్తున్న ఎమ్మెల్యేలుహర్షం వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులునాగర్కర్నూల్, ఏప్�
పీహెచ్సీల్లోనూ సూపర్ స్పెషాలిటీ వైద్యంరైతు వేదికలు ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రందేశంలో సగం జనాభాకు అన్నం పెడుతున్న తెలంగాణమహబూబ్నగర్లో పర్యటించిన ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్మహబూబ్నగర్�
ఉత్తమ పంచాయతీగా చక్రాపూర్జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపికవందశాతం మరుగుదొడ్లు, ఇంకుడు గుంతులుమూసాపేట, ఏప్రిల్ 1 : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యాచరణతో మూరుమూల పల్లెలు కూడా ప్రగతి పథంలో దూ�
కనిష్ఠంగా రూ.5 గరిష్ఠంగా రూ.35 వరకు పెంపువాహనదారులకు పెరగనున్న భారంమహబూబ్నగర్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వాహనదారులకు అదనపు భారం పడనున్నది. జాతీయ రహదారులపై ప్రయాణించే వారి జేబులు ఖాళీ కానున్న�
కాల్వల నిర్మాణానికి అందరూ సహకరించాలి : దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డిమూసాపేట, ఏప్రిల్ 1 : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన కరివెన రిజర్వాయర్తో దేవరకద్ర నియోజకవర్గం సస్యశ�
వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డివనపర్తి, ఏప్రిల్ 1 : నియోజకవర్గంలోని నాయకులకు సూచించిన పార్టీ సభ్య త్వ నమోదు లక్ష్యాన్ని ఆయా ఇన్చార్జిలు చేరుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన�
ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డికోడేరు, ఏప్రిల్ 1: రోడ్డు విస్తరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి సూచించారు. మండలంలోని నర్సాయపల్లిలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల్లో భ
పురాతన గ్రామపంచాయతీకి దీటుగా నూతన పంచాయతీబిజినేపల్లి, ఫిబ్రవరి 3 :మండలంలోని చిన్నపీరు తండా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. పాత గ్రామపంచాయతీలకు దీటుగా రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ ఈ పంచాయతీ అభివృద్ధి చె�