సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎంపీటీసీల క్షీరాభిషేకంఅధికారుల ప్రమేయం లేకుండా సర్పంచులు నిధుల వినియోగంపై హర్షంనారాయణపేట రూరల్, మార్చి 30 : మండల సర్వస భ్య సమావేశం సాదాసీదాగా సాగింది. మండల పరిషత్ కార్యాలయ స�
ట్రాన్స్కో ఏఈ చంద్రశేఖర్పై సభ్యులు ఆగ్రహంధన్వాడ, మార్చి 30 : నెలకు ఒక్కసారైనా గ్రామాలకు రావాలని… ఎక్కడి స మస్యలు అక్కడే ఉన్నాయని.. వాటిని గుర్తించాలని.. కానీ మీరు ఒక్కసారి కూ డా గ్రామాలకు రావడం లేదని, గ్రా�
డీజీపీ మహేందర్రెడ్డి నారాయణపేట, మార్చి 30 : దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్లను, ఎస్పీలను డీజీపీ మహేందర్రెడ్డి ఆద�
వీసీలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పార్థసారథిపాల్గొన్నఅదనపు కలెక్టర్ తేజస్నందలాల్ పవార్మహబూబ్నగర్, మార్చి30: జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయా గ్రామాల్లో సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యులు ఖాళీలుగా �
ఆర్డీఎస్ వాటాలో చుక్క నీటినీ వదలం : ఎమ్మెల్యే అబ్రహంఅయిజ, మార్చి 30 : ప్రతి గింజనూ మద్దతు ధరకు కొనుగోలు చేయడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. మంగళవారం అయిజలోని సబ్ మార్కెట్ యార్డులో పప�
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డిగద్వాల, మార్చి 30: నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ ఆలయాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ �
గద్వాల,మార్చి 30 : జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి వీ�
మల్దకల్, మార్చి 30 : సింగిల్ విండో ద్వారా 20 ఏండ్ల కిందట తీసుకున్న రుణాలను రైతులు తీర్చాలని సింగిల్ విండో అధ్యక్షుడు తిమ్మారెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రం లో సింగిల్ విండో కార్యాలయంలో అధ్యక్షుడు తిమ్�
ఎమ్మెల్యే అబ్రహంఅయిజ, మార్చి 30 : తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీలో నాటిన ప్రతి మొక్కనూ బతికించాలని ఎమ్మెల్యే అబ్రహం అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీ కార్యాలయం ప్రాంగణంలో పట్టణ ప�
జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డివనపర్తి రూరల్, మార్చి 30 : రాష్ట్ర ప్రభుత్వం రైతును బలోపేతం చేయడానికి అనేక సంక్షేమ పథకాలను రాష్ట్రం లో ప్రవేశపెట్టిందని జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి అన్నారు. మంగళవారం మం
పాన్గల్, మార్చి 30 : మండలంలోని కదిరేపాడు, కేతేపల్లి, దవాజీపల్లి తదితర గ్రామాల్లో మంగవారం పోషణ పక్షోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లో పోషణ్ పక్వాడ్లో భాగంగా తక్కువ ఖర్చుతో కూడిన పోషక ఆహారాన్న
డీఎస్పీ కిరణ్కుమార్వనపర్తి రూరల్, మార్చి 30 : ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసు సమానమేగాక పోలీసులకు వేయి ఏనుగుల బలంగా మారనున్నదని డీఎస్పీ కిరణ్కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్�
రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేశ్కుమార్వనపర్తి రూరల్, మార్చి 30 : జిల్లాలో యాసంగిలోని ధాన్యాన్ని సేకరించేందుకు కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేశ్కుమార్ కలెక్టర్�
కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషావనపర్తి రూరల్, మార్చి 30 : జిల్లా కేంద్ర అభివృద్ధిలో పట్టణ ప్రజలు సకాలంలో మున్సిపల్ పన్ను చెల్లించి భాగస్వాములు కావాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. మంగళవారం వన�
13 గ్రామాలతో మండలం ఏర్పాటుమారనున్న గ్రామ ముఖ చిత్రంనెరవేరనున్న గ్రామస్తుల కలదేవరకద్ర రూరల్, మార్చ్ 29 : ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతో పా టు, కొత్త రెవెన్యూ డివిజన్లు, మండ