పాన్గల్, మార్చి 30 : మండలంలోని కదిరేపాడు, కేతేపల్లి, దవాజీపల్లి తదితర గ్రామాల్లో మంగవారం పోషణ పక్షోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లో పోషణ్ పక్వాడ్లో భాగంగా తక్కువ ఖర్చుతో కూడిన పోషక ఆహారాన్న
డీఎస్పీ కిరణ్కుమార్వనపర్తి రూరల్, మార్చి 30 : ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసు సమానమేగాక పోలీసులకు వేయి ఏనుగుల బలంగా మారనున్నదని డీఎస్పీ కిరణ్కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్�
రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేశ్కుమార్వనపర్తి రూరల్, మార్చి 30 : జిల్లాలో యాసంగిలోని ధాన్యాన్ని సేకరించేందుకు కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేశ్కుమార్ కలెక్టర్�
కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషావనపర్తి రూరల్, మార్చి 30 : జిల్లా కేంద్ర అభివృద్ధిలో పట్టణ ప్రజలు సకాలంలో మున్సిపల్ పన్ను చెల్లించి భాగస్వాములు కావాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. మంగళవారం వన�
13 గ్రామాలతో మండలం ఏర్పాటుమారనున్న గ్రామ ముఖ చిత్రంనెరవేరనున్న గ్రామస్తుల కలదేవరకద్ర రూరల్, మార్చ్ 29 : ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతో పా టు, కొత్త రెవెన్యూ డివిజన్లు, మండ
కోట్లు నిధులతో పట్టణ సుందరీకరణపరిశ్రమలు..ఉపాధి సోపానాలుపెరిగిన వ్యాపారాలు, అద్దె ఇండకు కిరాయిలునియోజకవర్గ కేంద్రానికి మారిన రూపురేఖలుజడ్చర్ల టౌన్, మార్చి 29 : ఉమ్మడి జిల్లాకు ఏ ప్రాంతానికెళ్లాలన్న జడ్�
మూసాపేట(అడ్డాకుల), మార్చి 29 : మండలంలోని కందూరు రామలింగేశ్వరస్వామి రథోత్సవాన్ని సోమవారం తెల్లవారుజామున కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే మంగళవాయిద్యాలు, వేద�
రోజురోజుకూ పెరుగుతున్న కరోనా వైరస్ఏప్రిల్ 30 వరకు ఎలాంటి అనుమతులు లేవుర్యాలీలు, ఉత్సవాలు, సభలు నిర్వహించొద్దుమక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డిమక్తల్ టౌన్, మార్చి 28 : హోలీ సందర్భంగా నియోజకవ�
ప్రాజెక్టుల రూపకల్పన విభాగం ఎస్ఈ ఏఎస్ఎన్ రెడ్డినిజాలాపూర్ దిండు పరిశీలనమూసాపేట, మార్చి 28 : గొలుసుకట్టు చెరువులకు నీరు అందించమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించినట్లు ప్రాజెక్టుల రూపకల్పన విభాగం ఎస్ఈ
దేవరకద్ర రూరల్, మార్చి 28 : దేవరకద్ర నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే దృఢ సంకల్పంతో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కృషి చేస్తున్నారు. అందులో భాగంగా పేరూర్ లిఫ్ట్ను కూడా సాధించాడు. పేరూర�
మంత్రి శ్రీనివాస్గౌడ్ తండ్రి దశదిన కర్మ కార్యక్రమానికి హాజరుఆదివారం యాదాద్రి దేవాలయ సందర్శనకు సీఎం వెళ్లే అవకాశం హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బుధవారం మహబూబ్నగర్కు �