కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు ఏర్పడకుండా చూడాలికలెక్టర్ వెంకట్రావుమహబూబ్నగర్, మార్చి 31 : యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లావ్యాప్తంగా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్ట�
సురక్షిత ప్రయాణానికి పోలీసుల ఆభయంగద్వాల పట్టణంలో శ్రీకారంగద్వాల న్యూటౌన్, మార్చి 31 : ఆటోల్లో నిర్భయం గా ప్రయాణించేందుకు పోలీసు శాఖ భరోసా కల్పిస్తున్న ది. ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే పోలీసు కం ట్రోల్
డిజైన్లు పూర్తయిన వెంటనే కాలువల నిర్మాణంకెనాల్స్పై సీఎం కేసీఆర్దే తుది నిర్ణయంఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్రాజధాని జలసౌధలో నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్షమహబూబ్నగర్, మార్చి 30 (నమ�
అభివృద్ధిలో అగ్రగామిగా మేజర్ పంచాయతీరూ.2 కోట్లతో అభివృద్ధి పనులుసుందరంగా పల్లెప్రకృతి వనంమహానుభావుల విగ్రహాలతో భక్తిమార్గ్హరితహారంలో నాటిన 32,660 మొక్కలుగద్వాల/మల్దకల్, మార్చి 30 : రాష్ట్ర ప్రభుత్వం ప్�
ప్రజలకు అందుబాటులో ఉండేలా స్థలాలను గుర్తించాలికరోనా కేసుల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలిమాస్కు లేకుండా తిరిగే వాళ్లకు రూ.1000 జరిమానా విధించాలిహరితహారంలో నాటిన ప్రతి మొక్కనూ బతికించాలివచ్చే హరితహారం �
సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎంపీటీసీల క్షీరాభిషేకంఅధికారుల ప్రమేయం లేకుండా సర్పంచులు నిధుల వినియోగంపై హర్షంనారాయణపేట రూరల్, మార్చి 30 : మండల సర్వస భ్య సమావేశం సాదాసీదాగా సాగింది. మండల పరిషత్ కార్యాలయ స�
ట్రాన్స్కో ఏఈ చంద్రశేఖర్పై సభ్యులు ఆగ్రహంధన్వాడ, మార్చి 30 : నెలకు ఒక్కసారైనా గ్రామాలకు రావాలని… ఎక్కడి స మస్యలు అక్కడే ఉన్నాయని.. వాటిని గుర్తించాలని.. కానీ మీరు ఒక్కసారి కూ డా గ్రామాలకు రావడం లేదని, గ్రా�
డీజీపీ మహేందర్రెడ్డి నారాయణపేట, మార్చి 30 : దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్లను, ఎస్పీలను డీజీపీ మహేందర్రెడ్డి ఆద�
వీసీలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పార్థసారథిపాల్గొన్నఅదనపు కలెక్టర్ తేజస్నందలాల్ పవార్మహబూబ్నగర్, మార్చి30: జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయా గ్రామాల్లో సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యులు ఖాళీలుగా �
ఆర్డీఎస్ వాటాలో చుక్క నీటినీ వదలం : ఎమ్మెల్యే అబ్రహంఅయిజ, మార్చి 30 : ప్రతి గింజనూ మద్దతు ధరకు కొనుగోలు చేయడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. మంగళవారం అయిజలోని సబ్ మార్కెట్ యార్డులో పప�
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డిగద్వాల, మార్చి 30: నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ ఆలయాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ �
గద్వాల,మార్చి 30 : జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి వీ�
మల్దకల్, మార్చి 30 : సింగిల్ విండో ద్వారా 20 ఏండ్ల కిందట తీసుకున్న రుణాలను రైతులు తీర్చాలని సింగిల్ విండో అధ్యక్షుడు తిమ్మారెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రం లో సింగిల్ విండో కార్యాలయంలో అధ్యక్షుడు తిమ్�