నారాయణపేట, ఏప్రిల్ 19 : ప్రజలు కొవిడ్ నిబంధన లు పాటించడం ద్వారానే వైరస్ను నియంత్రించవచ్చని డీ ఎంహెచ్వో డాక్టర్ జయచంద్రమోహన్ తెలిపారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా 1,576 కరోనా పరీక్షలు నిర్వహించగా, 133 పాజిట�
రైతు కుటుంబాలకు రూ.5లక్షల బీమాఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్బొక్కలోనిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభంమహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఏప్రిల్18: కేంద్రంలోని బీజేపీ సర్కారు 21 రాష్ర్టాలలో పాలిస్�
ప్రస్తుతం 3.301 టీఎంసీల నీటి నిల్వపూర్తి స్థాయి నీటిమట్టం 100.855 టీఎంసీలుభారీ వరద వస్తేనే నీటి ప్రవాహంనిండితేనే కర్ణాటక, ఏపీ, తెలంగాణకు సాగునీరుఅయిజ, ఏప్రిల్18: కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర జలాశయ నీటిమట్టం డ�
మహబూబ్నగర్ : మినీ పురపోరుకు నామినేషన్ల ప్రక్రియ గడువు ఆదివారం సాయంత్రంతో ముగిసింది. రాష్ట్రంలోని రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ను
ప్రతిఒక్కరూ తప్పనిసరిగాకొవిడ్ నిబంధనలు పాటించాలిఎస్పీ వెంకటేశ్వర్లుమహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఏప్రిల్ 17 : శాంతి భద్రతల పరిరక్షణే పోలీసు శాఖ లక్ష్యమని ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. కొవిడ్ మహమ్మారి ఉధృ
మూడు నెలలో ప్రాజెక్టు పూర్తి చేయాలిఎమ్మెల్యే రాజేందర్రెడ్డిచెక్ డ్యాం నిర్మాణానికి శంకుస్థాపననారాయణపేట రూరల్, ఏప్రిల్ 17 : నిర్మాణ పనులు నాణ్యతాప్రమాణాలతో చేపట్టాలని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్�
స్టాక్ పాయింట్కు చేరిన పుస్తకాలువిద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే పుస్తకాల పంపిణీకి చర్యలుమహబూబ్నగర్ టౌన్, ఏప్రిల్ 17 : విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకు�
ప్రతి ఎకరాకు సాగునీరు | పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలో ప్రతి ఎకరాకు సాగు నిరందేలా చూస్తామని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
మాస్కు లేకపోతే జరిమానాఎస్సై రాములుమక్తల్ రూరల్, ఏప్రిల్ 16 : కరోనా వైరస్ కారణంగా ఇతర రాష్ర్టాలకు వలస వెళ్లిన కార్మికులు తిరిగి స్వస్థలాలకు వస్తున్నారని, గ్రామాలకు ఎవరైనా వలస కార్మికులు వస్తే అధికారు�
ప్రారంభమైన బల్దియా ఎన్నికల సందడితొలి రోజు అచ్చంపేటలో 4 నామినేషన్లు దాఖలుటీఆర్ఎస్ నుంచి మూడు, ఒకటి కాంగ్రెస్ నుంచి..జడ్చర్ల మున్సిపాలిటీలో నిల్జడ్చర్ల టౌన్, ఏప్రిల్ 16 : జడ్చర్ల మున్సిపాలిటీ ఎన్నికల
ప్రారంభమైన రంజాన్ మాసంఉపవాస దీక్ష, ప్రత్యేక సమాజ్లుకరోనా వైరస్ నేపథ్యంలో ఇండ్ల వద్దే ప్రార్థనలుబాలానగర్, ఏప్రిల్ 16 : ఇస్లాం మతంలో రంజాన్ నెలకు విశేష ప్రాధాన్యత ఉంది. ధానధర్మాలకు ప్రతీకగా ఈ మాసం నిల