గట్టు, ఏప్రిల్ 30: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని మతాలకు సమ ప్రాధాన్యత లభిస్తోందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. గట్టు, మాచర్లలలో శుక్రవారం పేద ముస్లింలకు రంజాన్ తోఫా(గిఫ్ట్)లను ఎమ�
క్రైం న్యూస్ | జిల్లా కేంద్రంలో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఆరుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.60 వేల నగదు, ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు.
ఏ-గ్రేడ్ ధాన్యం క్వింటాకు రూ.1,888 చెల్లింపుదళారులను ఆశ్రయించి రైతులు మోసపోవొద్దుకరోనా వస్తే ప్రభుత్వ దవాఖానల్లో సేవలు పొందండిఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్హన్వాడ, ఏప్రిల్ 29 : రైతులు ఆరుగా�
దేవరకద్ర రూరల్/ మూసాపేట, ఏప్రిల్ 29: కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపత్యంలో గ్రామాలలో ప్రత్యేక లాక్డౌన్లను విదిస్తున్నారు. అందులో భాగంగా దేవరకద్ర మండలంలోని కౌకుంట్ల గ్రామంలో గురువారం నుండి లా
జనగామ, ఏప్రిల్ 29, నమస్తే తెలంగాణ : జిల్లాలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా మరణాలతో భయాందోళనకు గురవుతున్న ప్రజలు వ్యాక్సినేషన్ కోసం పెద్ద ఎత్తున ప్రభుత్వ దవాఖానలకు తరలివస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాట
మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ | కకరోనా కేసుల సంఖ్య విస్తృతంగా పెరుగుతున్న తరుణంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్య సదుపాయాలను విస్తరిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
మున్సిపాలిటీ ఏర్పడ్డాక మరింత వేగంగా.. బల్దియా ఎన్నికల్లో అన్ని వార్డుల్లో విజయం సాధిస్తాం చేసిన అభివృద్ధే టీఆర్ఎస్ అభ్యర్థులకు అండ ప్రతిపక్షాలను ఓటర్లు నమ్మే పరిస్థితి లేదు ‘నమస్తే తెలంగాణ’తో ఎమ్మె�
ఇతర ప్రాంతాల్లో ఉండే ఓటర్ల కోసం ప్రయత్నాలుజడ్చర్లటౌన్, ఏప్రిల్ 28: జడ్చర్ల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం ముగిసిన తదుపరి పోటీ పడుతున్న అభ్యర్థులు పోలింగ్ చీటీల పంపిణీకి సిద్ధమయ్యారు. మున్సిపాలిటీ పరిధ�
గండీడ్, ఏప్రిల్ 28: ప్రభుత్వం రైతులకు అండగా ఉండి అన్ని విధాలా ఆదుకుంటుందని జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, ఎంపీపీ మాధవి అన్నారు. బుధవారం గండీడ్ మండల పరిధి లోని గాధిర్యాల్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కే
మహబూబ్నగర్, ఏప్రిల్ 28: ఆర్వోఆర్ కేసులకు సంబంధించి ఇప్పటి వరకు నిర్వహించిన ప్రత్యేక ట్రిబ్యునల్ ద్వారా జారీ చేసిన హైకోర్టు ఉత్తర్వులననుసరించి పునర్ వ్యాజ్యానికి అవకాశం కల్పించినట్లు కలెక్టర్ ఎ
నిరంతరం అందుబాటులో ఉంటాం శుభ్రమైన ధాన్యమే తీసుకురావాలి అందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలి ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం మహబూబ్నగర్, ఏప్రిల్ 28 : రైతులకు
కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఒకరోజు ముందుగానే.. 30న మున్సిపల్ ఎన్నికలు, మే 3న కౌంటింగ్ అచ్చంపేట బల్దియాలో 66 మంది, జడ్చర్లలో 112 మంది బరిలో.. అభివృద్ధే ఎజెండాగా ప్రచారం చేసిన అధికార పార్టీ అభివృద్ధిని వివరించిన
కోయిలకొండ ఏప్రిల్ 27: టీఆర్ఎస్ పార్టీతోనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని పేట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణయ్య అన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోయిలకొండలోని వివేకానం
రాబోయే ఐదేండ్లలో మహానగరంగా పాలమూరు ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పాలమూరులో పార్టీ జెండావిష్కరణ మహబూబ్నగర్, ఏప్రిల్ 27 : తెలంగాణ రాష్ట్ర సాధనలో అలుపెరగని పోరాటం చేశామని ఎక్సై జ్, క్రీడా శాఖ మంత�