అధిక ఫీజులు వసూలు చేస్తే సీజ్ చేస్తాంప్రైవేట్ దవాఖానాల్లో 20శాతం పడకలు పేద రోగులకు..మహబూబ్నగర్ జిల్లాలో 269ప్రైవేట్ పడకలు సర్కారు చేతికి..దవాఖానలపై పర్యవేక్షణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ఎక్సైజ్, పర్�
మక్తల్ టౌన్, మే 16 : రైతులు ఎవరూ అధైర్యపడొద్దని, పండించిన ప్రతి గింజ నూ కొంటామని ఎమ్మెల్యే చి ట్టెం రామ్మోహన్రెడ్డి అన్నా రు. ఆదివారం మక్తల్ పట్టణంలోని తన నివాసంలో మీ డియా సమావేశంలో ఎమ్మె ల్యే మాట్లాడుత�
పెబ్బేరు రూరల్, మే 16 : ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్ కొనసాగుతున్నది. మనం మార్కెట్కు వెళ్తే చాలు కుప్పలు కుప్పలుగా మామిడి పండ్ల రాశులు మనకు కనిపిస్తాయి. మామిడి పండ్లలో ఎన్నో రకాలు, రకానికో రుచి ఉంటుంది. అయ�
ప్రైవేట్ దవాఖానల్లో అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలుమంత్రి కేటీఆర్కు ట్వీట్ చేసిన రోగి బంధువుప్రభుత్వ జనరల్ దవాఖానలో కార్పొరేట్ వైద్యంపంచవటి దవాఖానను తనిఖీ చేసిన ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివ�
సమిష్టిగా కృషి చేయాలిజనరల్ దవాఖానలో 500 పడకలతో కొవిడ్ వార్డుపది మంది రోగులుంటే గ్రామాలకే వైద్యులుఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి సమీక్ష మహబూబ్�
సడలింపు వేళల్లో భారీగా రద్దీకరోనా కట్టడికి పోలీసుల ఉక్కుపాదంఅనవసరంగా బయటకు వస్తే చర్యలునాలుగు రోజులుగా లాక్డౌన్ విజయవంతం ప్రశాంతంగా లాక్డౌన్..మహబూబ్నగర్, మే 15 : లాక్డౌన్ ప్రశాంతమైన వాతావరణంలో �
రూ.15 లక్షలతో పరికరాలు సమకూర్చిన జగన్నాథ్రెడ్డిఅభినందించిన నారాయణపేట కలెక్టర్ హరిచందనఆత్మకూరు/మక్తల్ టౌన్, మే 14 : మక్తల్ పట్టణంలోని సర్కారు దవాఖానలో ఆక్సిజన్తో కూడిన కరోనా సేవలను అందుబాటులోకి తీస�
అలంపూర్, మే 14 : ఇతర రాష్ర్టా ల నుంచి వచ్చే వారు నిబంధనల మే రకు తెలంగాణలో అడుగుపెట్టాలని ఎస్సై మధుసూదన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తుంగభద్ర నది వంతెనపై ఆంధ్రప్రదేశ్ నుంచి అలంపూరు వైపు వచ్చే వారికి అవ�
ఘర్…ఘర్ మే రంజాన్ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరాడంబరంగా ‘ఈద్’కొవిడ్ నిబంధనలతో వేడుకలునెట్వర్క్, మే14 (నమస్తే తెలంగాణ): రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరుపుకొన�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | కరోనా కట్టడి కోసం సీఎం కేసీఆర్ ఆదేశించిన మేరకు లాక్ డౌన్ సమయంలో అత్యవసరం అయితే తప్ప జనం బయటికి రావద్దని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ సూచించారు.
దర్శనమిచ్చిన షవ్వాల్ నెలవంకముగిసిన ఉపవాసదీక్షలుమహబూబ్నగర్టౌన్, మే 13: నెలవంక మెరిసింది. రంజాన్ పండుగ వచ్చేసింది. నెల రోజుల పాటు కఠోర ఉపవాసదీక్షలు కొనసాగించిన ముస్లింలు గురువారం సాయంత్రం దీక్షలు వి�
ఎస్పీ చేతననారాయణపేట, మే 12 : ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలు, కొవిడ్ నిబంధనలు ప్రతిఒక్కరూ పాటించాలని ఎస్పీ చేతన తెలిపారు. బుధవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో లాక్డౌన్ అమలు తీరును పరిశీలించారు.
ధన్వాడ, మే 12 : మండల కొనుగోలు కేంద్రానికి రైతులు పెద్ద ఎత్తున ధాన్యాన్ని తీసుకొచ్చారు. బుధవారం పెద్ద ఎత్తున వరి లోడ్ వాహనాలు రావడంతో దారి పొడవునా వాహనాలతో నిండిపోయింది. వివిధ గ్రామాల నుంచి రైతులు ధాన్యాన్�
వివరాలు సక్రమంగా తెలియజేయాలికలెక్టర్ వెంకట్రావుభూత్పూర్లో ఇంటింటి సర్వే పరిశీలనభూత్పూర్, మే 11: వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట..ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచించి పది రోజుల పాటు లాక్డౌన్ విధించింది. ద�