వనపర్తిలో రూ 19.50కోట్లతో సమీకృత మార్కెట్వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిఎంపీ రాములుతో కలిసి శంకుస్థాపనవనపర్తి, మే 3: పట్టణ ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు అభివృద్ధే లక
కోస్గి, మే 2 : కొడంగల్ నియోజకవర్గంపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టితో అభివృద్ధే లక్ష్యంగా కోట్లాది రూపాయలు మం జూరు చేస్తున్నారు. అందులో భాగంగా ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కోస్గి నూతన మున్సిపాలిటీని
సర్వే ఫలితాల్లో 20వార్డుల్లో టీఆర్ఎస్ విజయంప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజుఅచ్చంపేట, మే2: అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మరోసారి గులాబీ జెండా ఎగురవేయనున్నదని ప్రభుత్వ విప్,
మహబూబ్నగర్ : సోమవారం నాడు జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ అనంతరం గెలిచిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు చేసేందుకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు అనంతరం
24 గంటలపాటు సిబ్బంది అందుబాటులో ఉండాలి15 నాటికి కేసులు పెరిగే అవకాశందాతల సాయంతో బాధితులకు పండ్లు పంపిణీ చేయాలివీసీ ద్వారా మండల అధికారులతో కలెక్టర్ వెంకట్రావుమహబూబ్నగర్, మే 1 : జిల్లా వ్యాప్తంగా అన్ని మ�
గట్టు, ఏప్రిల్ 30: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని మతాలకు సమ ప్రాధాన్యత లభిస్తోందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. గట్టు, మాచర్లలలో శుక్రవారం పేద ముస్లింలకు రంజాన్ తోఫా(గిఫ్ట్)లను ఎమ�
క్రైం న్యూస్ | జిల్లా కేంద్రంలో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఆరుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.60 వేల నగదు, ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు.
ఏ-గ్రేడ్ ధాన్యం క్వింటాకు రూ.1,888 చెల్లింపుదళారులను ఆశ్రయించి రైతులు మోసపోవొద్దుకరోనా వస్తే ప్రభుత్వ దవాఖానల్లో సేవలు పొందండిఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్హన్వాడ, ఏప్రిల్ 29 : రైతులు ఆరుగా�
దేవరకద్ర రూరల్/ మూసాపేట, ఏప్రిల్ 29: కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపత్యంలో గ్రామాలలో ప్రత్యేక లాక్డౌన్లను విదిస్తున్నారు. అందులో భాగంగా దేవరకద్ర మండలంలోని కౌకుంట్ల గ్రామంలో గురువారం నుండి లా
జనగామ, ఏప్రిల్ 29, నమస్తే తెలంగాణ : జిల్లాలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా మరణాలతో భయాందోళనకు గురవుతున్న ప్రజలు వ్యాక్సినేషన్ కోసం పెద్ద ఎత్తున ప్రభుత్వ దవాఖానలకు తరలివస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాట
మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ | కకరోనా కేసుల సంఖ్య విస్తృతంగా పెరుగుతున్న తరుణంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్య సదుపాయాలను విస్తరిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
మున్సిపాలిటీ ఏర్పడ్డాక మరింత వేగంగా.. బల్దియా ఎన్నికల్లో అన్ని వార్డుల్లో విజయం సాధిస్తాం చేసిన అభివృద్ధే టీఆర్ఎస్ అభ్యర్థులకు అండ ప్రతిపక్షాలను ఓటర్లు నమ్మే పరిస్థితి లేదు ‘నమస్తే తెలంగాణ’తో ఎమ్మె�
ఇతర ప్రాంతాల్లో ఉండే ఓటర్ల కోసం ప్రయత్నాలుజడ్చర్లటౌన్, ఏప్రిల్ 28: జడ్చర్ల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం ముగిసిన తదుపరి పోటీ పడుతున్న అభ్యర్థులు పోలింగ్ చీటీల పంపిణీకి సిద్ధమయ్యారు. మున్సిపాలిటీ పరిధ�
గండీడ్, ఏప్రిల్ 28: ప్రభుత్వం రైతులకు అండగా ఉండి అన్ని విధాలా ఆదుకుంటుందని జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, ఎంపీపీ మాధవి అన్నారు. బుధవారం గండీడ్ మండల పరిధి లోని గాధిర్యాల్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కే