ఘర్…ఘర్ మే రంజాన్ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరాడంబరంగా ‘ఈద్’కొవిడ్ నిబంధనలతో వేడుకలునెట్వర్క్, మే14 (నమస్తే తెలంగాణ): రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరుపుకొన�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | కరోనా కట్టడి కోసం సీఎం కేసీఆర్ ఆదేశించిన మేరకు లాక్ డౌన్ సమయంలో అత్యవసరం అయితే తప్ప జనం బయటికి రావద్దని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ సూచించారు.
దర్శనమిచ్చిన షవ్వాల్ నెలవంకముగిసిన ఉపవాసదీక్షలుమహబూబ్నగర్టౌన్, మే 13: నెలవంక మెరిసింది. రంజాన్ పండుగ వచ్చేసింది. నెల రోజుల పాటు కఠోర ఉపవాసదీక్షలు కొనసాగించిన ముస్లింలు గురువారం సాయంత్రం దీక్షలు వి�
ఎస్పీ చేతననారాయణపేట, మే 12 : ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలు, కొవిడ్ నిబంధనలు ప్రతిఒక్కరూ పాటించాలని ఎస్పీ చేతన తెలిపారు. బుధవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో లాక్డౌన్ అమలు తీరును పరిశీలించారు.
ధన్వాడ, మే 12 : మండల కొనుగోలు కేంద్రానికి రైతులు పెద్ద ఎత్తున ధాన్యాన్ని తీసుకొచ్చారు. బుధవారం పెద్ద ఎత్తున వరి లోడ్ వాహనాలు రావడంతో దారి పొడవునా వాహనాలతో నిండిపోయింది. వివిధ గ్రామాల నుంచి రైతులు ధాన్యాన్�
వివరాలు సక్రమంగా తెలియజేయాలికలెక్టర్ వెంకట్రావుభూత్పూర్లో ఇంటింటి సర్వే పరిశీలనభూత్పూర్, మే 11: వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట..ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచించి పది రోజుల పాటు లాక్డౌన్ విధించింది. ద�
పేద ముస్లింలకు పంపిణీ చేస్తున్న సర్కారుహర్షం వ్యక్తం చేస్తున్న మైనార్టీలుమహబూబ్నగర్ టౌన్, మే 11 : మున్సిపాలిటీలోని 10వ వార్డు రాబియా మసీదులో మంగళవారం కౌన్సిలర్ రాణి ముస్లింలకు రంజాన్ కానుకలు పంపిణీ �
నర్వ, మే 10 : మండలంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆయా గ్రా మాల్లో సర్పంచులు పారిశుధ్య పనులను ముమ్మరం చేశారు. సోమవారం గ్రా మాల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణా న్ని వీధుల్లో గ్రామ సిబ్బందితో పిచికారీ చ�
కృష్ణ, మే 10 : మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో సోమవారం డిప్యూటీ తాసిల్దార్ కిరణకుమార్, టీఆర్ఎస్ నాయకులు ముస్లింలకు రంజాన్ కానుకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లింలు రంజాన్ పండుగ�
వార్డుకు ప్రత్యేక బృందాలుమహబూబ్నగర్టౌన్, మే9: ఇంటింటికీ చెత్త సేకరణ జరగాలి..పట్టణంలో చెత్త కనిపించొద్దు.. అంటూ బల్దియా అధికారులను ఇటీవల పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించిన విషయం విదితమే. ఈమేరకు ఎక్స�
పొలాలు సిద్ధం చేస్తున్న రైతన్నలు3,91,223 ఎకరాల్లో సాగు అంచనాసింహభాగం పత్తి వైపే మొగ్గు..ప్రతిపాదనలు పంపిన వ్యవసాయ శాఖాధికారులుగతేడాదికంటే ఈసారి అధికంగా సాగుగద్వాల, మే 9 : వానకాలం సాగు చేసేందుకు రైతన్నలు సన్న�
మంత్రి శ్రీనివాస్గౌడ్మహబూబ్నగర్, మే 9 : మాతృమూర్తుల క్షేమమే ముఖ్యంగా ప్రతి బిడ్డా కృషి చేయాలని ఎ క్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఆ దివారం అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని పురస్కరించు�