నేటినుంచి ఉమ్మడి జిల్లాలో రేషన్ పంపిణీ2020దుకాణాల పరిధిలో 9,19,994కార్డుదారులకు లబ్ధి20వరకు కొనసాగనున్న ఉచిత బియ్యంఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులుమహబూబ్నగర్ జూన్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): విపత్కర పరి�
నారాయణపేట టౌన్, జూన్ 4 : కళాకారుల ప్రతిభను వెలికి తీసి వారిని ప్రోత్సహించిన మహోన్నత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని మున్సిపల్ వైస్ చైర్మన్ హరినారాయణ భట్టడ్, జెడ్పీటీసీ అంజలి అన్నారు. ఎస్పీ బాలు జయ
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిఅభివృద్ధి పనులకు భూమిపూజజడ్చర్ల, జూన్4: జడ్చర్ల మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. 24వ వార్డు�
ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్జనరల్ దవాఖానలో కార్మికులకునిత్యావసర సరుకులు పంపిణీమహబూబ్గర్, జూన్ 4 : ప్రతిఒక్కరూ కష్టకాలంలో సేవ చేయడం అలవాటు చేసుకోవాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్
7 లక్షల 69 వేల వరకు మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధంప్రతి జీపీలో 30 వేలు నాటాలని అంచనాఏడో విడుతకు అధికారులు సన్నద్ధంఈ నెల చివరి వారంలో ప్రారంభంనారాయణపేట రూరల్ జూన్ 3 : పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం చర్�
58 మందికి చెక్కులు అందజేసిన మంత్రి శ్రీనివాస్గౌడ్హన్వాడ, జూన్ 2 : ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం వరంలాంటిదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో 58మంది�
మహబూబ్నగర్ టౌన్, జూన్ 2 : రాష్ట్ర అవతరణ వేడుకల ను జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ పార్టీల కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అమరవీరులకు నివాళులర్పించారు. పాలమ
మక్తల్ రూరల్, జూన్ 1: అధికారుల నిర్లక్ష్యం వల్ల గన్నీ బ్యాగుల కొరత ఏర్పడడంతో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. గన్నీ బ్యాగుల కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్�
మహబూబ్నగర్/మెట్టుగడ్డ, జూన్ 1 : వైద్య రంగం లో మహబూబ్నగర్ జిల్లాను హైదరాబాద్కు దీటుగా తీ ర్చిదిద్దుతామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లాకు నూతనంగా మంజూరైన నర్సింగ్ కళ�
జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కృష్ణగంగాపూర్ పీహెచ్సీ తనిఖీజడ్చర్ల, మే 31 : ఇంటింటి ఫీవర్ సర్వేను పక్కాగా చే పట్టాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కృష్ణ అన్నారు. సోమవారం మండలంలోని గంగాపూర్ ప్రాథమిక
జూన్ 15నుంచే రైతుబంధునేరుగా రైతుల ఖాతాల్లోకే జమయాసంగిలో అవలంభించిన విధానంలోనే అమలువిలీన బ్యాంకుల ఖాతాల వివరాలు ఇవ్వాల్సిందే..మహబూబ్నగర్, మే 30 (నమస్తే తెలంగాణ ప్రతిని ధి) : కరోనాతో ప్రపంచం తీవ్ర ఆర్థిక స