రూ.15 వేలకు అమ్మిన తండ్రితల్లి ఫిర్యాదుతో గుర్తించిన పోలీసులుమహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 19 : కన్నకూతురినే ఓ కసాయి తండ్రి తాగుడుకు బానిసై బేరం పెట్టిన ఘటన మహబూబ్నగర్లో చోటుచేసుకున్ని. మహబూబ్నగర్ పట్టణం
ఫీవర్ సర్వే పకడ్బందీగా నిర్వహించాలికొవిడ్ కట్టడికి మూడంచెల వైద్యవిధానంఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్మహబూబ్నగర్ జనరల్ దవాఖానకు 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పంపిన సినీనటి సమంతనారాయణపేట, మ�
మూసాపేట, మే 18 : కరోనా బాధితులు వైద్యుల సూచనలు పాటించడంతోపాటు, తప్పనిసరిగా పౌష్టికాహా రం తీసుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సూచించారు. మండలంలోని కొమిరెడ్డిపల్లి గ్రామశివారు లో ఉన్న పాల�
మహబూబ్నగర్లో రూ.1,999కే సీటీ స్కాన్ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా వైద్యాధికారి దిగి వచ్చిన స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు ఫలించిన మంత్రి శ్రీనివాస్గౌడ్ కృషి పేదలకు ప్రయోజనంగా మారిన నిర్ణయం మహబూబ్నగ
మహబూబ్నగర్ మెడికల్ కళాశాలలో కిట్ ఏర్పాటు కరోనాపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్ష హౌస్ సర్జన్లు కొవిడ్ సేవకు ముందుకు రావాలి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, మే 18 (నమస్తే తెలంగ
ప్రభుత్వ సూచనలు పాటించాలిపాజిటివ్ వ్యక్తులు బయట తిరిగితే కేసులుజడ్చర్లలో త్వరలోనే 20 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు : ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిజడ్చర్ల, మే 17 : కరోనా నియంత్రణకు ప్రభుత్వం వి ధించిన లాక్డౌన్తో ప
మహబూబ్నగర్కు నర్సింగ్ కళాశాలగద్వాల, నాగర్కర్నూల్, వనపర్తిలో రీజనల్ సబ్ సెంటర్లుప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ఉమ్మడి జిల్లాకు మరింతగా వైద్య సదుపాయాలుమహబూబ్నగర్, మే17 (నమస్తే తెలంగాణ ప్రతిని�
అధిక ఫీజులు వసూలు చేస్తే సీజ్ చేస్తాంప్రైవేట్ దవాఖానాల్లో 20శాతం పడకలు పేద రోగులకు..మహబూబ్నగర్ జిల్లాలో 269ప్రైవేట్ పడకలు సర్కారు చేతికి..దవాఖానలపై పర్యవేక్షణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ఎక్సైజ్, పర్�
మక్తల్ టౌన్, మే 16 : రైతులు ఎవరూ అధైర్యపడొద్దని, పండించిన ప్రతి గింజ నూ కొంటామని ఎమ్మెల్యే చి ట్టెం రామ్మోహన్రెడ్డి అన్నా రు. ఆదివారం మక్తల్ పట్టణంలోని తన నివాసంలో మీ డియా సమావేశంలో ఎమ్మె ల్యే మాట్లాడుత�
పెబ్బేరు రూరల్, మే 16 : ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్ కొనసాగుతున్నది. మనం మార్కెట్కు వెళ్తే చాలు కుప్పలు కుప్పలుగా మామిడి పండ్ల రాశులు మనకు కనిపిస్తాయి. మామిడి పండ్లలో ఎన్నో రకాలు, రకానికో రుచి ఉంటుంది. అయ�
ప్రైవేట్ దవాఖానల్లో అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలుమంత్రి కేటీఆర్కు ట్వీట్ చేసిన రోగి బంధువుప్రభుత్వ జనరల్ దవాఖానలో కార్పొరేట్ వైద్యంపంచవటి దవాఖానను తనిఖీ చేసిన ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివ�
సమిష్టిగా కృషి చేయాలిజనరల్ దవాఖానలో 500 పడకలతో కొవిడ్ వార్డుపది మంది రోగులుంటే గ్రామాలకే వైద్యులుఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి సమీక్ష మహబూబ్�
సడలింపు వేళల్లో భారీగా రద్దీకరోనా కట్టడికి పోలీసుల ఉక్కుపాదంఅనవసరంగా బయటకు వస్తే చర్యలునాలుగు రోజులుగా లాక్డౌన్ విజయవంతం ప్రశాంతంగా లాక్డౌన్..మహబూబ్నగర్, మే 15 : లాక్డౌన్ ప్రశాంతమైన వాతావరణంలో �
రూ.15 లక్షలతో పరికరాలు సమకూర్చిన జగన్నాథ్రెడ్డిఅభినందించిన నారాయణపేట కలెక్టర్ హరిచందనఆత్మకూరు/మక్తల్ టౌన్, మే 14 : మక్తల్ పట్టణంలోని సర్కారు దవాఖానలో ఆక్సిజన్తో కూడిన కరోనా సేవలను అందుబాటులోకి తీస�
అలంపూర్, మే 14 : ఇతర రాష్ర్టా ల నుంచి వచ్చే వారు నిబంధనల మే రకు తెలంగాణలో అడుగుపెట్టాలని ఎస్సై మధుసూదన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తుంగభద్ర నది వంతెనపై ఆంధ్రప్రదేశ్ నుంచి అలంపూరు వైపు వచ్చే వారికి అవ�