సూపర్ స్ప్రెడర్లందరికీ టీకా వేయాలి: ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ఎల్లూరు వద్ద మోటర్ల మరమ్మతు దృష్ట్యా తాగునీటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లుఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో హైదరాబాద్�
డీఎస్పీ మధుసూదన్రావునారాయణపేట, మే 26 : లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ మధుసూదన్రావు అన్నారు. బుధవారం డీఎస్పీ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన కూడళ్లల్లో స్పెషల్ డ్రైవ�
ప్రజల ప్రాణాలు కాపాడేవారే నిజమైన డాక్టర్లుచేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయికరోనా రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలిఫైనల్ ఇయర్ వైద్యవిద్యార్థులతో మంత్రి శ్రీనివాస్గౌడ్మహబూబ్నగర్ మెట్టు
నగరాల్లో ఉపాధి అవకాశాలు కనుమరుగు మరోవైపు కరోనా వైరస్ భయం పట్నంలో పనులడిగితే గేట్లకు తాళాలు వేసే పరిస్థితి లాక్డౌన్ ప్రభావంతో హైదరాబాద్ నుంచి పల్లెకు.. మహబూబ్నగర్ మే 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కర�
నిస్సహాయుల ఆకలి తీరుస్తున్న దాతలు బాటసారులు, అభాగ్యులకు మేమున్నామంటూ భరోసా జడ్చర్లటౌన్, మే 25 : లాక్డౌన్ నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బాటసారులు.. యాచకులకు భోజనం దొరకని పరిస్థితి.. ఈ తరుణంలో అభాగ్యు
ప్రత్యేక దృష్టి సారించిన విద్యాశాఖ ఈ వారంలో రాష్ట్రస్థాయి శిక్షణ 50మంది ఉపాధ్యాయులు 100మంది విద్యార్థులు శిక్షణకు ఎంపిక మహబూబ్నగర్టౌన్, మే 25: రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధ్దిపై ప్రత్యేక దృష్టి సారిం
మూసాపేట, మే 24 : మండలంలోని కొమిరెడ్డిపల్లి గ్రామశివారులో ఉన్న పాలమూరు డెయిరీ నిర్వాహకులు సేవాభావంతో 250మంది కరోనా బాధితులకు నిత్య భోజనం అందిస్తున్నారు. పాలమూరు డెయిరీ నిర్వాహకుడు ఏవీ రామకృష్ణ మూసాపేట మండల�
జడ్చర్లటౌన్, మే 24 : మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మీరవీందర్ అన్నా రు. కరోనా ఉధృతి నేపథ్యంలో మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మిక�
కొవిడ్ వార్డు | కొవిడ్ సేవలను ప్రజలకు మరింత అందుబాటులో తెచ్చేందుకు కోవిడ్ బ్లాక్ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమం, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి
భర్త చితి కాలకముందే భార్య మృతిభూత్పూర్, మే 23 : అనారోగ్యంతో భర్త మృతిచెందగా అంతిమ సంస్కారాలు పూర్తి చేసి ఇంటికి రాగానే, తీవ్ర అస్వస్థతకు గురై భార్య కూడా తనువు చాలించిన ఘటన మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మం�
తాగొచ్చి చిత్రహింసలకు గురిచేస్తున్న కొడుకుహత్య చేసి ఇంటి ఆవరణలోనే మృతదేహం పూడ్చివేతవనపర్తి జిల్లా రామకృష్ణాపురంలో ఆలస్యంగా వెలుగులోకి..కొత్తకోట, మే 23: మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతూ..ఇబ్బందులకు గు�
జాతీయ పార్టీల పాలిత రాష్ర్టాల కంటే మనమే మెరుగుప్రభుత్వ వైద్యంపై సీఎం కేసీఆర్ భరోసా కల్పించారుపాలమూరులో అత్యాధునిక వైద్య సేవలు : ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్మహబూబ్నగర్ మే 23 (నమస్తే తెలంగాణ ప్
కరోనా లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలిపాలమూరులో మెరుగైన వైద్యంఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ఎస్వీఎస్ దవాఖానలో కొవిడ్ వార్డు పరిశీలన ఆపత్కాలంలో ప్రజల ప్రాణాలను కాపాడుకోవడమే లక్ష్యంగా ప