మహబూబ్నగర్టౌన్, మే 8: మహబూబ్నగర్ మున్సిపాలిటీలో ఇంటింటి సర్వే కొనసాగుతున్నది. శనివారం వార్డు ప్రత్యేక అధికారులు సర్వేను పర్వవేక్షించారు. మూడో రోజు వైద్యాధికారులు, మున్సిపల్ సిబ్బంది వైరస్పై ప్ర�
కలెక్టర్ వెంకట్రావుమహబూబ్నగర్, మే 8: ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న తరు ణంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్ ఎస్. వెంకట్రావు సూచించారు. శనివారం జిల�
కర్ణాకటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్డౌన్ఏపీలో కొనసాగుతున్న పాక్షిక లాక్డౌన్సరిహద్దు గ్రామాల వరకే ఆర్టీసీ రాకపోకలుఅత్యవసరం, సరకు రవాణా వాహనాలకే అనుమతిబార్డర్లలో చెక్పోస్టుల ఏర్పాటునూతన కేసులు తగ�
రిసెప్షన్ వర్టికల్ ఇన్చార్జి రాజేందర్నారాయణపేట, మే 7 : పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులపై సానుకూలంగా స్పందించి వారి మనసులో భద్రతా భావాన్ని, విశ్వాసాన్ని పెంపొందించేలా కృషి చేయాలని రిసెప్షన్
ఊట్కూర్, మే 7 : కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న క్రమంలో వైద్య సిబ్బంది, అధికారులు ఇంటింటా ఫీవర్ సర్వే చేపట్టారు. అన్ని గ్రామాల్లో పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు శుక్రవారం ఇంటింట�
చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక ఏకగ్రీవంచైర్పర్సన్గా దోరేపల్లి లక్ష్మివైస్ చైర్పర్సన్గా పాలాది సారికకొవిడ్ నిబంధనల మేరకు ప్రమాణ స్వీకారంజడ్చర్లటౌన్, మే 7: జడ్చర్ల మున్సిపల్ పాలకవర్గం
మహబూబ్నగర్, మే6(నమస్తే తెలంగాణ, ప్రతినిధి): మహబూబ్నగర్ జిల్లా భూత్పూరు మండలం మద్దిగట్ల గ్రామంలో ఒకప్పుడు ఉపాధి అవకాశాలు లేక చాలా మంది వలసలు వెళ్లారు. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా జనాభా 3247 మంది కాగ�
కోస్గి, మే 6: కులమతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి పండుగలు చేసుకోవాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అన్ని మతాల వారికి సమానంగా పండుగలకు దుస్తులు, సామగ్రి పంపిణీ చేస్తున్నా
మహబూబ్నగర్ టౌన్, మే 6 : కరోనా మహమ్మారి కట్టడికి సర్కారు చర్యలు చేపట్టింది. ఇంటింటికీ వెళ్లి ప్రతి కుటుంబ సభ్యుడి ఆరోగ్య పరీక్షలు తెలుసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో ఆయా వార్డుల�
ఈవో కేఎస్ రామారావుశ్రీశైలం, మే5: శ్రీశైల దేవస్థానం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్ల దర్శనానికి రాలేని భక్తుల కోసం మొదలుపెట్టిన పరోక్ష సేవలను మరింత విస్తృతం చేసే దిశగా సాంకేతిక చర్యలు మెరుగు�
పెండ్లికి అంగీకరించని అమ్మాయి తల్లిదండ్రులుప్రజాప్రతినిధుల సమక్షంలో వివాహంతిమ్మాజిపేట, మే5: ప్రేమకు ఏదీ అడ్డుకాదని.. మనసులు కలిస్తే చాలనే మాట మరోసారి రుజువైంది. పుట్టుకతోనే రెండు కాళ్లు, చేతులు లేని ఒక �
ప్రత్యేక బృందాల నియామకానికి ఆదేశాలుకలెక్టర్ వెంకట్రావుమహబూబ్నగర్, మే5: కొవిడ్ నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఇంటింటికీ ఫీవర్ సర్వేను 6వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు కలెక్ట
కొవిడ్ను ఎదుర్కొనేందుకు సహకరించాలిఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 4: మహబూబ్నగర్ జిల్లాలో సమిష్టి కృషితో మొదటి విడుత కొవిడ్ను నియంత్రించగలిగామని, అదే విధంగా
గద్వాల పురపాలక సంఘంలో 37వార్డులురూ. 4కోట్లతో అన్ని వార్డుల్లో పార్కుల నిర్మాణానికి చర్యలుఇప్పటికే నాలుగు అందుబాటులోకి..హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులుగద్వాల, మే4: గద్వాల పురపాలక సంఘంలో సుమారు రూ.4కోట్ల
ప్రజాసేవతోనే తగిన గుర్తింపుప్రాణమున్నంత వరకు ప్రజల్లో ఉంటాప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుఅచ్చంపేట రూరల్, మే 3: ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తే తగిన గుర్తింపు వస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్�