ప్రభుత్వ సూచనలు పాటించాలిపాజిటివ్ వ్యక్తులు బయట తిరిగితే కేసులుజడ్చర్లలో త్వరలోనే 20 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు : ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిజడ్చర్ల, మే 17 : కరోనా నియంత్రణకు ప్రభుత్వం వి ధించిన లాక్డౌన్తో ప
మహబూబ్నగర్కు నర్సింగ్ కళాశాలగద్వాల, నాగర్కర్నూల్, వనపర్తిలో రీజనల్ సబ్ సెంటర్లుప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ఉమ్మడి జిల్లాకు మరింతగా వైద్య సదుపాయాలుమహబూబ్నగర్, మే17 (నమస్తే తెలంగాణ ప్రతిని�
అధిక ఫీజులు వసూలు చేస్తే సీజ్ చేస్తాంప్రైవేట్ దవాఖానాల్లో 20శాతం పడకలు పేద రోగులకు..మహబూబ్నగర్ జిల్లాలో 269ప్రైవేట్ పడకలు సర్కారు చేతికి..దవాఖానలపై పర్యవేక్షణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ఎక్సైజ్, పర్�
మక్తల్ టౌన్, మే 16 : రైతులు ఎవరూ అధైర్యపడొద్దని, పండించిన ప్రతి గింజ నూ కొంటామని ఎమ్మెల్యే చి ట్టెం రామ్మోహన్రెడ్డి అన్నా రు. ఆదివారం మక్తల్ పట్టణంలోని తన నివాసంలో మీ డియా సమావేశంలో ఎమ్మె ల్యే మాట్లాడుత�
పెబ్బేరు రూరల్, మే 16 : ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్ కొనసాగుతున్నది. మనం మార్కెట్కు వెళ్తే చాలు కుప్పలు కుప్పలుగా మామిడి పండ్ల రాశులు మనకు కనిపిస్తాయి. మామిడి పండ్లలో ఎన్నో రకాలు, రకానికో రుచి ఉంటుంది. అయ�
ప్రైవేట్ దవాఖానల్లో అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలుమంత్రి కేటీఆర్కు ట్వీట్ చేసిన రోగి బంధువుప్రభుత్వ జనరల్ దవాఖానలో కార్పొరేట్ వైద్యంపంచవటి దవాఖానను తనిఖీ చేసిన ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివ�
సమిష్టిగా కృషి చేయాలిజనరల్ దవాఖానలో 500 పడకలతో కొవిడ్ వార్డుపది మంది రోగులుంటే గ్రామాలకే వైద్యులుఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి సమీక్ష మహబూబ్�
సడలింపు వేళల్లో భారీగా రద్దీకరోనా కట్టడికి పోలీసుల ఉక్కుపాదంఅనవసరంగా బయటకు వస్తే చర్యలునాలుగు రోజులుగా లాక్డౌన్ విజయవంతం ప్రశాంతంగా లాక్డౌన్..మహబూబ్నగర్, మే 15 : లాక్డౌన్ ప్రశాంతమైన వాతావరణంలో �
రూ.15 లక్షలతో పరికరాలు సమకూర్చిన జగన్నాథ్రెడ్డిఅభినందించిన నారాయణపేట కలెక్టర్ హరిచందనఆత్మకూరు/మక్తల్ టౌన్, మే 14 : మక్తల్ పట్టణంలోని సర్కారు దవాఖానలో ఆక్సిజన్తో కూడిన కరోనా సేవలను అందుబాటులోకి తీస�
అలంపూర్, మే 14 : ఇతర రాష్ర్టా ల నుంచి వచ్చే వారు నిబంధనల మే రకు తెలంగాణలో అడుగుపెట్టాలని ఎస్సై మధుసూదన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తుంగభద్ర నది వంతెనపై ఆంధ్రప్రదేశ్ నుంచి అలంపూరు వైపు వచ్చే వారికి అవ�
ఘర్…ఘర్ మే రంజాన్ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరాడంబరంగా ‘ఈద్’కొవిడ్ నిబంధనలతో వేడుకలునెట్వర్క్, మే14 (నమస్తే తెలంగాణ): రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరుపుకొన�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | కరోనా కట్టడి కోసం సీఎం కేసీఆర్ ఆదేశించిన మేరకు లాక్ డౌన్ సమయంలో అత్యవసరం అయితే తప్ప జనం బయటికి రావద్దని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ సూచించారు.
దర్శనమిచ్చిన షవ్వాల్ నెలవంకముగిసిన ఉపవాసదీక్షలుమహబూబ్నగర్టౌన్, మే 13: నెలవంక మెరిసింది. రంజాన్ పండుగ వచ్చేసింది. నెల రోజుల పాటు కఠోర ఉపవాసదీక్షలు కొనసాగించిన ముస్లింలు గురువారం సాయంత్రం దీక్షలు వి�
ఎస్పీ చేతననారాయణపేట, మే 12 : ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలు, కొవిడ్ నిబంధనలు ప్రతిఒక్కరూ పాటించాలని ఎస్పీ చేతన తెలిపారు. బుధవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో లాక్డౌన్ అమలు తీరును పరిశీలించారు.