మాగనూరు, కృష్ణ ఉమ్మడి మండలంలో భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోయాయి. దాదాపు 75 శాతం బోర్లు అడుగంటాయి. 24 గంటల పాటు వ్యవసాయానికి కరెంట్ సరఫరా చేసినా లాభం లేదని.. నీళ్లులేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెం�
మండలంలోని గోపన్పల్లి, డోకూర్, మినుగోనిపల్లి తదితర గ్రామాల్లో భూగర్బజలాలు అడుగంటి పోవడంతో బోరు బావులు ఎండి పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోటి ఆశలతో రైతులు సాగు చేస�
Mahabubnagar | నీటి గుంతలో(Water hole) పడి ఇద్దరు అన్నదమ్ములు(Brothers died )మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లా(Mahabubnagar) మూసాపేట మండలం స్ఫూర్తితండాలో చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
Mahabubnagar Dist | ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను మరోసారి వాన ముంచెత్తింది. బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు కుండపోత వాన కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం దొడగుంటపల్
నారాయణ్పేట : బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఒక వేళ అధికారంలోకి వచ్చినా అరచేతిలో వైకుంఠం చూపిస్తారని పే�