మహా శివరాత్రి బ్రహోత్సవాల్లో భాగంగా నల్లగొండ పానగల్లోని ఛాయా సోమేశ్వరాలయంలో శనివారం ఉదయం పార్వతీ పరమేశ్వరుల పల్లకి సేవ, అగ్నిగుండాల కార్యక్రమా న్ని ఘనంగా నిర్వహించారు.
మహా శివరాత్రిని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైన ఘట్టాల్లో ఒక్కటైన పెద్దపట్నం వీక్షించేంద�
శివుడి దీవెనలతో అందరూ సంతోషంగా ఉండాలని, రైతులు పాడిపంటలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట కోటిలింగాల ఆలయంలో మహా శివరాత్రి పర్వదినం సం
శివరాత్రి పండుగ సందర్భంగా నగరంలో శుక్రవారం ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సీపీ అంబర్ కిశోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ నిబంధనలు అమల్లో ఉంటాయని పేర�
Srisailam | ఈ నెల 11 నుంచి 21 వరకు శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు సర్వం సిద్ధమైందని ఈవో లవన్న తెలిపారు. తొలిరోజు యాగశాల ప్రవేశం, ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయని అన్నారు.