Keesara | మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా కీసరగుట్ట శ్రీభవాని రామలింగేశ్వర స్వామి వారి ఆలయానికి ఆరు రోజుల్లో రూ.92.49 లక్షల ఆదాయం వచ్చింది. ఈ విషయాన్ని కీసరగుట్ట ఆలయ చైర్మన్ తటాకం నారాయణ శర్మ, ఈవో కట్టా సుధాకర్ �
Keesara | కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వరస్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసిన వారికి ఆలయ చైర్మన్ తటాకం నారాయణ శర్మ, ఈవో కట్టా సుధాకర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Keesara | కీసరగుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి. గత నెల ఫిబ్రవరి 24వ తేదీన ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిశాయి. కీసరగుట్టలోని యాగశాలలో వేదపండితుల మంత్రోచ్ఛరణల �
సింగపూర్లో (Singapore) శివాలయాల సందర్శన యాత్ర నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్రను గత మూడేండ్లుగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగ�
Keesara | కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వరస్వామి వారి ఆలయం భక్తులతో కోలహలంగా మారిపోయింది. మహాశివరాత్రి పర్వదినం ఐదో రోజు శుక్రవారం భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి సన్నిధికి వచ్చేశారు. ప్రధానంగా గ్రామీణ ప్ర
Annadanam | మహా శివరాత్రి సందర్భంగా ఉపవాసాలుండే భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదానాలు గురువారం ఊరూరా నిర్వహించారు. ముఖ్యంగా శివాలయాలు ఉన్న ప్రాంతాల్లో ఆలయ నిర్వాహకులతో పాటు స్థానిక యువకులు, భక్తులు కలిసి అన్న�
ఈ శివరాత్రి నుంచైనా పాలకుల్లో మార్పు రావాలని, ఇకనైనా ఈ ప్రభుత్వం ఐక్యతతో, అవగాహన పెంచుకొని అభివృద్ధి పాలన సాగించాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో బుధవారం మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తులు అత్యంత భక్తిప్రపత్తుల మధ్య జరుపుకున్నారు. ప్రధాన శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే భక్తుల సందడి కనిపించింది.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ సిబ్బంది పలు ఇబ్బందులను ఎదురొంటున్నారు. ఈ పథకం అమలుకు విధి విధానాలు ఖరారు చేయకపోవడంతో డ్రైవర్లు, కండక్టర్లు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు
‘ఓం నమఃశివాయ.. హరహర మహాదేవ.. శంభో శంకర’ అంటూ శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు బుధవారం వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి శైవ క్ష్రేతాలు భక్తులతో కిటకిటలాడాయ�
మహా శివరాత్రిని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం బుధవారం భక్తులతో కిటకిటలాడింది. పెద్దపట్నం కార్యక్రమాన్ని ఆలయవర్గాలు రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించను
Srisailam Temple | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీశైలంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా సాయంత్రం భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల ప్రభోత్సవం శోభాయమానంగా జరిగింది. ఆలయ గంగాధర మండపం నుంచి �
Lord Shiva | పెద్ద రాతిగుండు కింద పరమశివుడు లింగమూర్తి రూపంలో స్వయంభువుగా వెలిశాడు. సాధారణంగా ఏ దేవాలయంలోనైనా దేవుడిని చేతులు జోడించి భక్తిశ్రద్ధలతో దర్శించుకుం టాం. కానీ, ఈ పరమేశ్వరుడిని దర్శించుకోవాలంటే బోర
AP News | మహాశివరాత్రి వేళ గోదావరి స్నానానికి వెళ్లి గల్లంతైన యువకుల కథ విషాదాంతమైంది. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని తాళ్లపూడి మండలం తాడిపూడి వద్ద గోదావరి నదిలో మునిగి ఐదుగురు దుర్మరణం చెందారు.