2021లో చివరిసారిగా నితిన్తో కలిసి మ్యాస్ట్రో (Maestro) సినిమాలో మెరిసింది నభా నటేశ్ (Nabha Natesh). సోషల్ మీడియాలో అందరికీ టచ్లో ఉండే ఈ భామ చాలా కాలంగా అంతగా కనిపించడం కూడా లేదు.
చిత్రసీమలో సుదీర్ఘకాలంగా కథానాయికగా రాణిస్తోంది మిల్కీబ్యూటీ తమన్నా. వన్నెతరగతి అందచందాలు, చక్కటి అభినయకౌశలంతో ప్రేక్షకుల్ని మెప్పిస్తోంది. దక్షిణాది అగ్ర కథానాయికల్లో ఒకరిగా గుర్తింపు పొందిన ఈ అమ్మ
మిల్కీ బ్యూటీ తమన్నా తన కెరీర్లో భయపెట్టించే పాత్రలు పెద్దగా చేయలేదు. నితిన్ నటించిన మాస్ట్రోలో నెగెటివ్ షేడ్ పోషించి చిన్న పిల్లలతో పాటు పెద్ద వాళ్లను భయపెట్టించింది. చాలా కూల్గా హత్య
మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మ్యాస్ట్రో. నితిన్ (Nithiin) హీరోగా నటించిన మ్యాస్ట్రో సెప్టెంబర్ 17న డిస్నీ+హాట్ స్టార్ లో ప్రీమియర్ కానుంది. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చ
Anchor Sreemukhi | బుల్లితెరపై యాంకర్ శ్రీముఖి కి అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది. జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలిగా ఇండస్ట్రీకి వచ్చిన ఈమె.. పలు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత యాంకర్గా మారి బుల్లితెర రాముల
‘అరుణ్ ఓ అంధుడు. పియానో కళాకారుడైన అతడి జీవితంలో ప్రపంచానికి తెలియని చాలా రహస్యాలుంటాయి. అవేమిటి? అతడి జీవితంలోకి ప్రవేశించిన ఓ మహిళ కారణంగా అరుణ్ ఎలాంటి కష్టాలు పడ్డాడో తెలియాలంటే మా సినిమా చూడాల్సిం
జీవితంలోని ప్రతిక్షణాన్ని ఆస్వాదించాలన్నదే తన సిద్ధాంతమని, సినిమా ఫలితం గురించి ఏమాత్రం బాధపడనని చెప్పింది బెంగళూరు చిన్నది నభానటేష్. పెద్ద లక్ష్యాల్ని పెట్టుకొని పరిశ్రమలోకి రాలేదని.. మంచి నటిగా తనన
‘చక్కటి ఉద్యోగం, ప్రాణంగా ప్రేమించిన అమ్మాయితో సంతోషంగా జీవితాన్ని వెళ్లదీస్తుంటాడో పియానో ప్లేయర్. అనుకోకుండా ఓ హత్యకు ప్రత్యక్షసాక్షిగా నిలిచిన అతడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందో తెలియాలంటే మా స�
ఇప్పటికీ థియేటర్స్ అన్నీ తెరుచుకోకపోవడంతో చాలా సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి. ఇటీవల తాను నటించిన టక్ జగదీష్ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనున్నట్టు నాని ప్రకటించాడు. దీంతో టక్ జగదీష�
నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ట్రో’. మేర్లపాక గాంధీ దర్శకుడు. ఎన్.సుధాకర్రెడ్డి, నిఖితారెడ్డి నిర్మాత. ఓటీటీలో విడుదలకానుంది. ఈ సినిమాలోని ‘వెన్నెల్లో ఆడపిల్ల..’ అనే మెలోడీ గీతాన్ని
యంగ్ హీరో నితిన్ హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది నితిన్ చేసిన చెక్, రంగ్ దే చిత్రాలు డిజాస్టర్స్గా మిగిలాయి. ప్రస్తుతం మ్యాస్ట్రో అనే సినిమా చేస్తున్నాడు. హిందీలో అయుష
నితిన్ నటించిన మాస్ట్రో సినిమాను డిజిటల్ ప్లాట్ఫామ్లోనే విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు ప్రముఖ ఓటీటీ సంస్థ మంచి రేటు కూడా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
కరోనా వలన దాదాపు మూడు నెలల పాటు షూటింగ్కు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే షూటింగ్స్ తిరిగి జరుపుకుంటున్నాయి. అయితే ఇటీవల బాలీవుడ్ హిట్ ‘అందాధున్’ తెలుగు రీమేక్ మ్యాస్ట్రో చి�
కరోనా సెకండ్ వేవ్ వలన ఏప్రిల్ నుండి సినిమా షూటింగ్స్ అన్ని స్తంభించిన విషయం తెలిసిందే. దీంతో సినీ ప్రముఖులు కొన్నాళ్లుగా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇక ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గముఖం పడుతు�