ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (Ande Sri) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సోమవారం తెల్లవారుజామున ఆయన తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ దవాఖానకు తరలించారు.
సరళమైన భాషలో అర్థవంతమైన సాహిత్యంతో గీత రచన చేస్తూ తెలుగులో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు పాటల రచయిత కృష్ణకాంత్. సమకాలీన తెలుగు చిత్రసీమలో మెలోడీ గీతాలకు ఆయన్ని కేరాఫ్ అడ్రస్గా చెబుతార�
Chinmayi Sripada | కోలీవుడ్ సినీ గేయ రచయిత ( lyricist ) వైరముత్తు (Vairamuthu)పై ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM )
వంశీ ఆర్ట్ థియేటర్స్, సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో సోమవారం చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో సినారె వంశీ శుభోదయం జీవన సాఫల్య జాతీయ సాహితీ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్స
ప్రముఖ సినీ, గేయ రచయిత కందికొండ యాదగిరి (49)కి ఎమ్మెల్యేలు, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, స్నేహితులు, కళాకారులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో సోమవారం ఆయ�
మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన కందికొండ చిన్నప్పుడు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చదువుకునేందుకు మైళ్ల దూరం నడిచి వేళ్లేవారు. సాహిత్యం మీద ఏర్పడిన ప్రేమ ఈ కష్టాల నుంచి సాంత్వన ఇచ్చింది. బాధలను మరిచ
ప్రముఖ సినీ, జానపద గేయ రచయిత కందికొండ యాదగిరి(49) కన్నుమూశారు. కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం మధ్యాహ్నం 2.30గంటలకు తుదిశ్వాస విడిచారు. కందికొండ మృతితో
హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమలో విషాదం అలుముకున్నది. ప్రముఖ సినీగేయ రచయిత కందికొండ యాదగిరి (49) కన్నుమూశారు. వెంగళరావునగర్లోని నివాసంలో మృతి చెందారు. గతకొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన �
‘తనకు హీరో వర్షిప్ ఇచ్చిన సృష్టికర్త ఎక్కడ?’ అంటూ సినీ గీతం కన్నీటి పాట పాడుతున్నది. మూడు గంటల సినిమా కొండను మూడు చరణాల అద్దంలో పలికించిన కలం కలగా మారినందుకు కళాలోకం కలవరపడుతున్నది.కన్నీటి పొరలతో వెండి�
కరోనా మహమ్మారి సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులని కబళిస్తుంది. కరోనాతో కనీసం రోజుకు ఇద్దరు ప్రముఖులైన కన్నుమూస్తున్నారు. తాజాగా ప్రముఖ సినీ గేయ రచయిత, అభ్యుదయ కవి అదృష్టదీపక్( 70) కరోనాతో �