ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఇసుక బజార్లలో రూ.1600-1800కు విక్రయిస్తున్న ఇసుక మూసీ నదిలో తీస్తున్నదని, గోదావరి, కృష్ణా నదుల ఇసుకతో పోల్చితే ఇది నాసిరకంగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు ప�
ప్రభుత్వం ఇసుక విధానాన్ని సమూలంగా మార్చాలని ప్రయత్నిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఇసుక లారీ యజమానుల సంఘం మండిపడింది. ఈ మేర కు సంఘం నాయకులు శుక్రవారం టీజీఎండీసీ చైర్మన్ సుశీల్కుమార్తో సమావేశమై వినతిపత
ప్రభుత్వం ఇసుక రవాణాను బడా కాంట్రాక్టర్లకు అప్పగించవద్దని లారీల యజమానుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం నాయకులు గనులశాఖ ముఖ్యకార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు.
Minister KTR | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. మోదీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరగ్గొడుతున్నాడని ధ్వజమెత్తారు.
Minister KTR | అభివృద్ధే మా కులం.. సంక్షేమమే మా మతం.. జనహితమే మా అభిమతం.. అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఎనిమిదేండ్ల కింద తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు
Minister Srinivas Goud | తెలంగాణ లారీ యజమానులు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో లారీ యాజమాన్యాల సంఘాల అసోసియేషన్ల అధ్యక్షులు