తిరుమలలో శ్రీవారి భక్తులకు ఏప్రిల్ నెల దర్శనం టికెట్లు, వసతి గదుల కోటాను, అంగప్రదక్షిణ టోకెన్లను టీటీడీ విడుదల చేసింది. సీనియర్ సిటిజన్లు, వికలాంగుల కోటా టికెట్లు కూడా మధ్యాహ్నం విడుదలయ్యాయి. రూ.300 ప్రత�
శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి పూజలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైష్ణవ ఆలయాలు ప్రత్యేక అలంకరణలు ఉత్తర ద్వార దర్శనాలతో భక్తులకు ఆధ్యాత్మికతను అందించాయి.
సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రం నుంచి బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నది. ఈనెల 15న హుస్నాబాద్ పట్టణంలో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. తెలంగాణ భవన�
బాలీవుడ్ అగ్ర నటుడు షారుఖ్ఖాన్ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భార్య గౌరీ ఖాన్, కుమార్తె సుహానా ఖాన్, కథానాయిక నయనతారతో కలిసి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయ�
TTD | వేసవి సెలవుల కారణంగా తిరుమల కొండపై భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్నది. సర్వదర్శనం భక్తులకు దర్శనానికి 30 నుంచి 40 గంటల సమయం పడుతుండడంతో జూన్ 30వ తేదీ వరకు స్వామి వారి సేవలు, వీ
పట్టణంలోని గరుడాద్రి వేంకటేశ్వర ఆలయ నిర్మాణానికి స్పెషల్ ఫండ్ నుంచి రూ.6కోట్లు మంజూరు చేయడాన్ని హర్షిస్తూ ఆలయ కమిటీ సభ్యులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి శుక్రవారం క్షీరాభిషేకం చేశారు.
మండలంలోని వట్టెం గ్రామ అడ్డగట్టుపై వెలసిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో నూతనంగా నిర్మించిన తులాభార సన్నిధిని శుక్రవారం ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ప్రారంభించారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం దేవస్థాన క
మొయినాబాద్ : కొవిడ్-19 కారణంగా చిలుకూరు బాలాజీ ఆలయంలో ఏడాదిన్నర పాటు భక్తుల ప్రదక్షిణలు నిలిపివేయడం జరిగింది. కొవిడ్ కొంత సాధారణ స్థితికి వచ్చిన నేపథ్యంలో చిలుకూరు బాలాజీ ఆలయంలో భక్తులు మహాప్రాకార ప్ర�
విశాఖపట్నం : తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వైజాగ్లోని రుషికొండ బీచ్ సమీపంలో తలపెట్టిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం పూర్తైంది. ఆగస్టు 13వ తేదీన ఆలయాన్ని ప్రారంభించనున్నట్ల