అల వైకుంఠాన్ని తలపించే పంచనారసింహ క్షేత్రం యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహుడి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ప్రధానాలయం పునఃప్రారంభం తొలిసారి వచ్చిన బ్రహ్మోత్సవాల్లో స్వామివారి కల్యాణ వేడుకను క�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా సాగుతున్నాయి. ఆరో రోజు ఆదివారం ఉదయం యాదగిరీశుడు గోవర్ధనగిరిధారిగా భక్తులకు దర్శనమిచ్చాడు.
యాదగిరిగుట్ట ప్రధానాలయంలో ఆదివారం భక్తజన సందడి నెలకొంది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలతో పాటు ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి దర్శానానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.