కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో స్మార్ట్ మీటర్ల కాంట్రాక్టు టెండర్లలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై మంత్రి కేజే జార్జిపై కేసు నమోదు చేయాలని లోకాయుక్త పోలీసులను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు గురువారం ఆదే
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ తగిలింది. మైసూరు పట్టణాభివృద్ధి సంస్థ (ముడా) భూ కేటాయింపు కేసులో అక్రమాలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు కొనసాగించేందుకు లోకాయ�
ముడా భూ కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన భార్య బీఎం పార్వతికి లోకాయుక్త పోలీసులు క్లీన్చిట్ ఇచ్చారు. ఈ కేసులో వీరిపై ఆరోపణలు నిరూపించేందుకు సరైన సాక్ష్యాలు లేవని పేర్కొంటూ హైకోర్టుకు �
CM Siddaramaiah | కర్ణాటక హైకోర్టులో సీఎం సిద్ధరామయ్యకు ఊరట లభించింది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) కుంభకోణంపై లోకాయుక్త పోలీసుల విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కి బదిలీ చేసేందుకు కర్ణాటక హైకోర్టు �
మైసూరు అర్బన్ డెవెలప్మెంట్ అథారిటీ(ముడా) కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణి బీఎం పార్వతిని లోకాయుక్త పోలీసులు విచారించారు.
BS Yediyurappa | అవినీతి కేసులో కర్నాటక మాజీ ముఖ్యమంతి బీఎస్ యడియూరప్పతో పాటు ఆయన
కుటుంబీకులపై లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు లోకాయుక్త
పోలీసులు చర్యలు