Lok Sabha Polls: ఢిల్లీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య సఖ్యత కుదిరింది. ఆ రెండు పార్టీలు సీట్లు పంచుకున్నాయి. ఆప్ నాలుగు సీట్లలో, కాంగ్రెస్ మూడు సీట్లలో పోటీ చేయనున్న�
లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో సీట్ల పంపకాల్లో భాగంగా, కాంగ్రెస్కు ఉత్తర ప్రదేశ్లో 17 స్థానాలను కేటాయిస్తామని అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ చెప్పింది.
Arvind Kejriwal | వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన ‘INDIA’ కూటమికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే జయంత్ సింగ్ చౌదరి నేతృత్వంలోని ఆర్ఎల్డీ ప్రతిపక్ష కూటమితో తెగదెంపులు
తెలంగాణలో బీఆర్ఎస్కు తిరుగులేదు, పార్టీ బలం చెక్కుచెదరలేదు అని తేలింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పక్షానే ఉన్నట్టు రెండు జాతీయ మీడియా సంస్థలు
కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి బంధం ముణ్నాళ్ల ముచ్చటగానే మారేటట్టు ఉంది. ఢిల్లీలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య బుధవారం జరిగిన పరిణామాలు ఈ కూటమిలో చిచ్చు రేపాయి.
Akhilesh Yadav | వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని సమాజ్వాదీ పార్టీ (SP) అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) అన్నారు. 2024లో జరుగనున్న ఎన్నికల్లో బీజేపీ (BJP) నేతృత్వంలోని ఎన్డీఏను (NDA) పీ�
2026వ సంవత్సరం తర్వాత జనాభా ప్రతిపాదికన జరుగనున్న లోక్సభ స్థానాల (Lok sabha seats) డిలిమిటేషన్ (Delimitation) వల్ల దక్షిణాది రాష్ట్రాలకు (South Indian states) తీవ్రమైన అన్యాయం జరుగుతుందని మంత్రి కే తారక రామారావు (Minister KTR) అన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి గెలుపు కష్టమేనా? దాదాపు 160 లోక్సభ స్థానాలు ఆ పార్టీ కోల్పోవాల్సిందేనా? అంటే అవునని ఆ పార్టీ నిర్వహించిన సర్వేలు, అంచనాల్లో తేలినట్టు సమాచారం.