కేంద్ర ప్రభుత్వం తెరపైకి తీసుకొస్తున్న డీలిమిటేషన్ సాంకేతికంగా ఒక పదంగా కనిపించవచ్చు. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాలను 850కి పెంచాలని కసరత్తు చేస్తున్నది. రాష్ర్టాల జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్వ�
నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కీలక బిల్లు డ్రాఫ్ట్ను మంగళవారం విడుదల చేసిన కేంద్రప్రభుత్వం లోక్సభ సీట్ల పెంపుపై స్పష్టతనిచ్చినప్పటికీ, అసెంబ్లీ సీట్ల పెంపుపై మాత్రం సరైన వివరణ ఇవ్వలేదు.
కేంద్ర ప్రభుత్వం తాజాగా లోక్సభ, అసెంబ్లీ స్థానాల డీలిమిటేషన్లో భాగంగా ఎస్సీ, ఎస్టీలకు తీరని నష్టం కలుగనున్నది. దేశవ్యాప్తంగా 2011 జనాభా లెక్కల ప్రకారమే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే ఆయా వర్గాల సీట్ల స�
Delimitation | జనాభా మార్పులను పరిగణనలోకి తీసుకుని పార్లమెంటరీ, రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాల సరిహద్దులను పునర్ నిర్వచించే ప్రక్రియనే డీలిమిటేషన్ అంటారు. ఇది జనాభాలో సంభవించే మార్పుల ఆధారంగా నియోజకవర్గాలను సర
Delimitation | నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు, కేంద్రపాలిత ప్రాంతాలకు (యూటీ) సంబంధించిన మూడు బిల్లులను గురువార
దేశంలో 55 ఏండ్ల తర్వాత అనివార్యంగా జరగాల్సిన లోక్సభ స్థానాల పునర్విభజన ప్రక్రియ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరగడం ఆనవాయితీ. కానీ, జనాభా పెరుగుదల అభివృద్ధికి అడ్డుకట
వచ్చే ఏడాది తలపెట్టిన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను డీఎంకే నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశం ఏకగ్రీవంగా తిరస్కరించింది. నియోజకవర్గాల పునర్విభజన తమిళనాడును బలహీనపరుస్తుందని, అది భారత ఫె
‘నియోజకవర్గాల పునర్విభజన పేరిట దక్షిణాది రాష్ర్టాలపై కత్తి వేలాడుతున్నది’ అని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మద్దతు ప
చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం అనే నినాదానికి కాలం చెల్లిపోయినట్టు కనిపిస్తున్నది. గంపెడు పిల్లల్ని కనడమే ఆదర్శం అవుతున్నది. ఒక్కో జంట పదహారు మంది పిల్లల్ని కనాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఇచ్చి�
Population | దేశంలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై మరోసారి చర్చ మొదలయ్యింది. త్వరలో జనగణన చేపట్టి, కొత్త జనాభా లెక్కల ప్రకారం లోక్సభ నియోజకవర్గాలను కేంద్రం పునర్విభజన చేయనుందనే ప్రచారం జరుగుతున్నది. ఇదే జ�
Rajasthan Minister | రాజస్థాన్ మంత్రి (Rajasthan Minister) కిరోడి లాల్ మీనా ( Kirodi Lal Meena) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే జరిగిన లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ.. ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవికి రాజీనామా చేశారు.
EVM Verification | ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల (ఈవీఎం) వెరిఫికేషన్ కోసం ఎన్నికల కమిషన్ (ఈసీ)కు దరఖాస్తులు అందాయి. జూన్ 4 నాటి ఫలితాల్లో 8 లోక్సభ స్థానాల్లో ఓటమి పాలైన అభ్యర్థులు ఈ మేరకు ఈసీని ఆశ్రయించారు.