Rajasthan Minister | రాజస్థాన్ మంత్రి (Rajasthan Minister) కిరోడి లాల్ మీనా ( Kirodi Lal Meena) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే జరిగిన లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ.. ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవికి రాజీనామా చేశారు.
EVM Verification | ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల (ఈవీఎం) వెరిఫికేషన్ కోసం ఎన్నికల కమిషన్ (ఈసీ)కు దరఖాస్తులు అందాయి. జూన్ 4 నాటి ఫలితాల్లో 8 లోక్సభ స్థానాల్లో ఓటమి పాలైన అభ్యర్థులు ఈ మేరకు ఈసీని ఆశ్రయించారు.
హిమాచల్ప్రదేశ్లో ఎన్నికల వేడి సెగలు పుట్టిస్తున్నది. లోక్సభ ఎన్నికల చివరి విడతలో భాగంగా జూన్ 1న రాష్ట్రంలోని నాలుగు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్
KTR | లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు బీఆర్ఎస్ ముచ్చెమటలు పట్టించిందని బీఆర్ఎస్ అధ్యక్షుడు కే తారకరామారావు పేర్కొన్నారు. కేంద్రంలో ఎన్డీయే, ఇండియా కూటములు అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, ప్ర�
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 13 స్థానాలు గెలుచుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జోస్యం చెప్పారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మంగళవారం మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో ఆయన మాట్లాడుతూ.. సో
వరంగల్, మానుకోట లోక్సభ స్థానాల పోలింగ్ తుది వివరాలను ఈసీ మంగళవారం వెల్లడించగా 2019 కంటే ఎక్కువ శాతం నమోదైంది. వారాంతం కలిసిరావడం, అంతకుముందు రోజు జోరువాన కురిసి వాతావరణం చల్లబడడం కూడా ఓటింగ్ శాతం పెరిగ�
నాలుగో విడతలో భాగంగా దేశవ్యాప్తంగా 10 రాష్ర్టాల్లోని 96 లోక్సభ స్థానాలకు సోమవారం ఎన్నికలు నిర్వహించారు. రాత్రి 10 గంటల సమయానికి 64.05 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. జమ్ముకశ్మీర్లో అత్యల
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక లెక్కింపు మాత్రమే మిగిలింది. అయితే ఫలితం తెలుసుకోవడానికి 21 రోజుల పాటు వేచి చూడాల్సిందే. దేశ వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత వచ్చే నెల 4న ఓట�
‘బీఆర్ఎస్కు 10 నుంచి 12 సీట్లు ఇవ్వం డి. మళ్లీ ఆరు నెలల్లోనే రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ శాసించే పరిస్థితి వస్తుంది’ అని ప్రజలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు.
సార్వత్రిక ఎన్నికల్లో తొలి దశ తేడా కొట్టడంతో మతపరమైన అంశాలను తెర మీదకు తెచ్చిన బీజేపీకి రెండో దశలోనూ అడియాసలే మిగిలాయా? పోలింగ్ శాతం తగ్గడం, ప్రత్యేకించి బీజేపీకి పట్టున్న రాష్ర్టాల్లో మరింత తగ్గడం కమ�
Congress | తెలంగాణలో కనీసం 15 లోక్సభ స్థానాలను గెలవాలని ఏఐసీసీ, 14 సీట్లు గెలిచితీరుతామని పీసీసీ అధినేత, సీఎం రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ అటు ఏఐసీసీ ఆశాభావం, ఇటు పీసీసీ ధీమాకు తగినట్టుగా క్షేత్�
లోక్సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్తలను నియమించింది. రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఎంపిక చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం వెల్లడ