దేశంలో 55 ఏండ్ల తర్వాత అనివార్యంగా జరగాల్సిన లోక్సభ స్థానాల పునర్విభజన ప్రక్రియ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరగడం ఆనవాయితీ. కానీ, జనాభా పెరుగుదల అభివృద్ధికి అడ్డుకట
వచ్చే ఏడాది తలపెట్టిన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను డీఎంకే నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశం ఏకగ్రీవంగా తిరస్కరించింది. నియోజకవర్గాల పునర్విభజన తమిళనాడును బలహీనపరుస్తుందని, అది భారత ఫె
‘నియోజకవర్గాల పునర్విభజన పేరిట దక్షిణాది రాష్ర్టాలపై కత్తి వేలాడుతున్నది’ అని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మద్దతు ప
చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం అనే నినాదానికి కాలం చెల్లిపోయినట్టు కనిపిస్తున్నది. గంపెడు పిల్లల్ని కనడమే ఆదర్శం అవుతున్నది. ఒక్కో జంట పదహారు మంది పిల్లల్ని కనాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఇచ్చి�
Population | దేశంలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై మరోసారి చర్చ మొదలయ్యింది. త్వరలో జనగణన చేపట్టి, కొత్త జనాభా లెక్కల ప్రకారం లోక్సభ నియోజకవర్గాలను కేంద్రం పునర్విభజన చేయనుందనే ప్రచారం జరుగుతున్నది. ఇదే జ�
Rajasthan Minister | రాజస్థాన్ మంత్రి (Rajasthan Minister) కిరోడి లాల్ మీనా ( Kirodi Lal Meena) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే జరిగిన లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ.. ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవికి రాజీనామా చేశారు.
EVM Verification | ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల (ఈవీఎం) వెరిఫికేషన్ కోసం ఎన్నికల కమిషన్ (ఈసీ)కు దరఖాస్తులు అందాయి. జూన్ 4 నాటి ఫలితాల్లో 8 లోక్సభ స్థానాల్లో ఓటమి పాలైన అభ్యర్థులు ఈ మేరకు ఈసీని ఆశ్రయించారు.
హిమాచల్ప్రదేశ్లో ఎన్నికల వేడి సెగలు పుట్టిస్తున్నది. లోక్సభ ఎన్నికల చివరి విడతలో భాగంగా జూన్ 1న రాష్ట్రంలోని నాలుగు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్
KTR | లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు బీఆర్ఎస్ ముచ్చెమటలు పట్టించిందని బీఆర్ఎస్ అధ్యక్షుడు కే తారకరామారావు పేర్కొన్నారు. కేంద్రంలో ఎన్డీయే, ఇండియా కూటములు అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, ప్ర�
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 13 స్థానాలు గెలుచుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జోస్యం చెప్పారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మంగళవారం మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో ఆయన మాట్లాడుతూ.. సో