Mayawati: ముస్లిం ఓటర్లపై మాయావతి అసహనం వ్యక్తం చేశారు. తాజా లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ తరపున 35 మంది ముస్లింలు యూపీలో పోటీపడ్డారు. కానీ ఒక్కరు కూడా గెలవలేదు. రాష్ట్రంలోని ముస్లిం ఓటర్ల త
Union Ministers: తాజా లోక్సభ ఎన్నికల్లో చాలా మంది కేంద్ర మంత్రులకు జలక్ తగిలింది. స్మృతి ఇరానీ, రాజీవ్ చంద్రశేఖర్, అర్జున్ ముండాతో పాటు అనేక మంది సహాయ మంత్రులు కూడా ఓటమి పాలయ్యారు.
Lok Sabha Polls: ఎన్డీఏ మూడవ సారి అధికారాన్ని చేపట్టబోతున్నది. 18వ లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి .. మ్యాజిక్ మార్క్ను దాటేసింది. బీజేపీ నేతృత్వంలోని ఆ కూటమి తాజా సమాచారం ప్రకారం 296 స్థానాల్లో లీడింగ్లో ఉ�
Rajeev Chandrasekhar: కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లీడింగ్లో ఉన్నారు. తిరువనంతపురం నుంచి ఆయన పోటీ చేశారు. ఆ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా శశి థరూర్ పోటీలో ఉన్నారు.
Lok Sabha Polls: పశ్చిమ బెంగాల్ లోక్సభ ఎన్నికల్లో.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకెళ్తున్నది. 42 స్థానాలు ఉన్న ఆ రాష్ట్రంలో టీఎంసీ ఇప్పటికే 32 స్థానాల్లో లీడింగ్లో ఉన్నది. బీజేపీ 9, కాంగ్రెస్ ఒక స్థా
PM Modi: వారణాసి నియోజకవర్గంలో ప్రధాని మోదీ లీడింగ్లోకి వచ్చేశారు. తొలుత వెనుకంజలో ఉన్న ఆయన.. రౌండ్ మారడంతో టాప్ గేర్లోకి వచ్చేశారు. ప్రస్తుతం 600 ఓట్ల తేడాతో మోదీ ఆధిక్యంలో ఉన్నారు. అజయ్ రాయ్ వ�
Lok Sabha polls | లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ శనివారంతో ముగిసింది. మొత్తం ఏడు దశల్లో సుదీర్ఘ కాలం లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ నిర్వహించగా.. ఇవాళ ఆఖరిది అయిన ఏడో విడత పోలిం�
INDIA bloc meeting | ప్రతిపక్ష పార్టీల నేతృత్వంలోని ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్ (ఇండియా) కూటమి నేతలు శనివారం ఢిల్లీలో సమావేశమయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఈ భేటీ �
Lok Sabha polls | పశ్చిమబెంగాల్లో లోక్సభ ఎన్నికల తుది విడత పోలింగ్ సందర్భంగా తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. జయనగర్ లోక్సభ నియోజకవర్గంలో అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్�
Kangana Ranaut: కంగనా రనౌత్ ఓటేశారు. మండి లోక్సభ నుంచి ఆమె బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న విషయం తెలిసిందే. ఏడో దశ పోలింగ్ ఇవాళ జరుగుతోంది. తాము అంతా మోదీ సైనికులం అంటూ కంగనా పేర్కొన్నది.
Lok Sabha Polls | లోక్సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్ తుది గణాంకాలను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఆరో దశలో 63.37శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించింది. 61.95శాతం పురుషులు, 64,95శాతం మహిళలు, 16.67శాతం మంది థర్డ్ జెండర్ ఓటర్లు �