Lok Sabha Election | పాటలీపుత్ర ఆర్జేడీ లోక్సభ అభ్యర్థి, లాలూ ప్రసాద్ యాదవ్ తనయ మిసా భారతికి దానాపూర్ సివిల్ కోర్టు ఊరట కలిగించింది. శనివారం ఆమె కట్టుదిట్టమైన భద్రత మధ్య కోర్టుకు హాజరయ్యారు.
లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) దూసుకెళ్తున్నది. అన్ని పార్టీల కన్నా ముందే ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే 16 స్థానాలకు అభ్యర్థులను ఖరాలు చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తాజాగా హైదర
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టి 3 నెలలు తిరక్కుండానే ఆ పార్టీలో అసమ్మతి రాగాలు ఒకొక్కటిగా బయటపడుతున్నాయి. ఇంతకాలం కాంగ్రెస్ను నమ్ముకొని ఉన్న నాయకులను పక్కనపెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు బీజేపీ చివరి జాబితాను విడుదల చేసింది. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా అరూరి రమేశ్, ఖమ్మం అభ్యర్థిగా తాండ్ర వినోద్రావును ఆదివారం ప్రకటించింది. ఖమ్మం నుంచి టికెట్ ఆశించి బీజేపీలో �
లోక్సభ ఎన్నిక ల నేపథ్యంలో పోలీస్ సిబ్బంది పారదర్శకం గా విధులు నిర్వర్తించాలని ఎస్పీ అఖిల్మహాజన్ సూచించారు. గురువారం ఆయన మం డల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను తనిఖీ చేశా రు.
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రక్రియను ప్రారంభించింది. ఏడు దశల ఎన్నికల్లో ఎన్నికలు నిర్వహిస్తామన్న (EC) ప్రతిపాదనలను కేంద్ర మంత్రివర్గం రాష్ట్రపతికి పంపినట
లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున మాడల్ కోడ్ను పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర సీఈవో వికాస్రాజ్ జిల్లా కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.
Lok Sabha Election | సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఏడు దశల్లో జరుగనున్నాయి. లోక్సభ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు కేంద్ర పారామిలటరీ బలగాలను పె
లోక్సభకు త్వరలో ఎన్నికలు జరుగనుండటంతో అభ్యర్థుల వ్యయపరిమితిని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఖరారు చేసింది. ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా రూ.95 లక్షలు ఖర్చు చేసేందుకు అవకాశం కల్పించింది.
Sonia Gandhi | కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ తన నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ ప్రజలకు గురువారం భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఆరోగ్యం, వయస్సు పైబడటంతో వచ్చే సమస్యల కారణంగా రానున్న లోక్సభ ఎ�
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనగణన చేపడతామనే రాజకీయ ప్రకటనలు రావడం పరిపాటిగా మారిందని, రాష్ట్ర ప్రభుత్వం అలాకాకుండా తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని జనగణన వేదిక జాతీయ అధ్యక్షుడు గోసుల శ్రీ�
రాబోయే లోక్సభ ఎన్నికలలో సీట్ల పంపకంపై ఇండియా కూటమిలో తీవ్ర స్థాయిలో విభేదాలు తలెత్తినట్టు ప్రచారం జరుగుతుండగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ పార్టీ కార్యకర్తల సమావేశంలో సంచలన ప్రకటన చేశ
KTR | హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదు.. అవి 420 హామీలు అని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఏర్ప�
త్వరలో జరుగనున్న లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. నియోజకవర్గాల వారీగా నేతలు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తూ సమాయత్తమవుతున్నది. అందులో భాగంగా శుక్రవారం భువనగిరి పార్�