కేంద్ర మంత్రి, లోక్ జన్శక్తి పార్టీ(రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి బీహార్ ఎన్నికల బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ చీఫ్ విప్ అరుణ్ భార్తీ ఈ వ
ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో అత్యంత పిన్న వయస్కురాలిగా బీహార్కు చెందిన శాంభవి చౌదరి నిలిచారు. 25 ఏండ్ల శాంభవి సమస్తీపుర్ స్థానం నుంచి లోక్ జనశక్తి పార్టీ(రామ్విలాస్) టికెట్�
LJP | ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న లోక్జన శక్తి పార్టీ (LJP) రాంవిలాస్ పాశ్వాన్ వర్గం వచ్చే లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున బరిలో దిగనున్న అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. పొత్తులో భాగంగా ఎల్జేపీకి ఐ
న్యూఢిల్లీ: దివంగత రామ్ విలాస్ పాశ్వాన్కు చెందిన లోక్ జనశక్తి పార్టీని ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్కు కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఆ పార్టీకి హెలికాప్టర్ గుర్తును కేటాయించారు. చిరాగ్తో �
న్యూఢిల్లీ: లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) పేరు, చిహ్నాన్ని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) స్తంభింపజేసింది. పార్టీపై ఆధిపత్యం కోసం చిరాగ్ పాశ్వాన్, బాబాయ్ పశుపతి పరాశ్ మధ్య పోరు నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకున
న్యూఢిల్లీ: లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) ఎంపీ ప్రిన్స్ రాజ్ పాశ్వాన్పై ఢిల్లీలో రేప్ కేసు నమోదైంది. ఆయనతోపాటు మాజీ కేంద్రమంత్రి, దివంగత రామ్విలాస్ పాశ్వాన్ తనయుడు, ఎంపీ చిరాగ్ పాశ్వాన్ పేరు �