Man Kills Wife | కుటుంబంలో గొడవల వల్ల ఒక వ్యక్తి ఇనుప రాడ్తో కొట్టి తన భార్యను హత్య చేశాడు. రక్తం మడుగుల్లో పడి ఉన్న భార్య మృతదేహం వద్ద మూడేళ్ల బిడ్డను వదిలేశాడు. గదికి తాళం వేసి పారిపోయాడు.
కేసీఆర్ పాలనలో యావత్ దేశానికే తలమానికంగా నిలిచిన గురుకులాలకు కాంగ్రెస్ పాలనలో తాళాలు వేసే దుస్థితి రావడం సిగ్గుచేటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు.
Son locks elderly mother | వృద్ధురాలైన తల్లిని ఆమె కుమారుడు ఇంట్లో ఉంచి లాక్ చేశాడు. భార్య, పిల్లలతో కలిసి కుంభమేళాకు వెళ్లాడు. మూడు రోజుల తర్వాత ఆమె ఆకలికి తట్టుకోలేకపోయింది. ప్రాణాలు నిలుపుకునేందుకు ప్లాస్టిక్ తినే�
Son locks Mother, Dies OF Hunger | మంచానికి పరిమితమైన వృద్ధురాలైన తల్లిని కుమారుడు ఇంట్లో వదిలేసి తాళం వేశాడు. తన కుటుంబంతో కలిసి వేరే ఊరికి వెళ్లాడు. అయితే బెడ్ పైనుంచి లేవలేని ఆ వృద్ధురాలు ఆకలి, దప్పికతో మరణించింది. ఈ దారుణ
రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకుల పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం కిరాయి బకాయిలు చెల్లించడం లేదు. కొన్ని నెలలుగా అద్దె పెండింగ్లో ఉండగా, ఆయా భవనాల యజమానులు అధికారులకు వినతిపత్రాలు ఇచ�
Boy Locks Leopard In Room | ఒక బాలుడు మొబైల్లో గేమ్ ఆడుతున్నాడు. ఇంతలో ఒక చిరుత ఆ గదిలోకి ప్రవేశించింది. చిరుతను చూసి ఆ బాలుడు షాక్ అయ్యాడు. అయితే ఏ మాత్రం భయపడకుండా చాకచక్యంగా వ్యవహరించాడు.
students detained | కొందరు విద్యార్థులు టీచర్పై కోపాన్ని వింతగా ప్రదర్శించారు. తరగతి గది తాళాలకు మానవ మలాన్ని పూశారు. ఇది చూసి టీచర్లు, స్టూడెంట్లు షాక్ అయ్యారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఇద్దరు విద్యార్థ�
గత వారం రోజులుగా విద్యుత్తు సరఫరా లేకపోవడంతో విసుగు చెందిన గ్రామస్థులు ఏకంగా విద్యుత్తు కార్యాలయానికి తాళాలు వేసి నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లా హుక్మావలి గ్రామంలో ఈ �