రైతుబంధు రాలేదు.. రుణమాఫీ కాలేదు.. చదువున్న కొడుకుకు కొలువు దక్కుతుందన్న ఆశ లు అడియాసలవుతున్నాయి. దీంతో మనస్తాపం చెందిన ఓ రైతు బలవన్మరణానికి పా ల్పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుర్జాల్లో
రుణమాఫీ చేసే వరకు అప్పు కట్టనని ఓ రైతు తెగేసిచెప్పాడు. అతనితోపాటు మరికొందరు కూడా తమ సమస్యలపై ప్రశ్నల వర్షం కురిపించడంతో చేసేదేమీ లేక బ్యాంకు అధికారులు వెనుదిరిగారు.
రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సిద్దిపేట జిల్లా తోటపల్లిలో ఇండియన్ బ్యాంకుకు రైతులు తాళం వేసి నిరసన తెలిపారు. ఈ బ్యాంకు బ్రాంచి పరిధిలో 1,407 మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. వీరిలో కేవలం 400 మం�
రేవంత్రెడ్డి సర్కారు చెప్పే మాటలకు చేసే పనులకు ఎక్కడా పొంత న కుదరడం లేదు. రూ. 2 లక్షల వరకు పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తున్నట్టు ప్రభుత్వం గురువారం వార్తా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది.
రైతు రుణమాఫీ, ఆరు గ్యారెంటీలను ఆగస్టు 15లోగా అమలు చేయకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని రేవంత్రెడ్డి ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద డిమాండ్ చేశారు. రేవంత్ రాజకీయ ప్రస్థాన�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని చూస్తే ఆశ్చర్యం కలుగుతున్నది. సాధారణంగా ఎవరైనా ఎందుకైనా ఒకసారి అసత్యం చెప్పినప్పుడు, అది అసత్యమని నలుగురికీ తెలిసిపోతే, అంతటితో జంకు కలిగి సదరు అసత్యాన్ని తిరిగి చెప్పరు. క�
‘వ్యయము చేసి దేవుని సహాయం కోరేదే వ్యవసాయం’ అని మా నాన్న చెప్పిన మాట. కానీ, రాష్ట్రంలో ప్రస్తుత వ్యవసాయాన్ని పరిశీలిస్తే వైకుంఠపాళి ఆట గుర్తుకొస్తున్నది. 130 రోజుల యాసంగి వరి పంట కాలం.. 142 రోజుల కాంగ్రెస్ పాల�
మాట తప్పేది లేదు.. మడమ తిప్పేదు లేదని మరోసారి తెలంగాణ ప్రభుత్వం రైతుల రుణమాఫీ విషయంలో చాటి చెప్పింది. సీఎం కేసీఆర్ మాట ఇచ్చాడు అంటే..అది అమలు చేసితీరుతారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు రైతుల రుణమాఫీ చ�
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడిగా పని చేస్తున్నారని రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించిన నేపథ్యంలో ఆదివారం భైంసా పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో �
రైతుబీమా పథకానికి శనివారంతో దరఖాస్తు గడువు ముగియనున్నది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతుబీమా పథకంపై ఇప్పటికే గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. రైతు చనిపోయిన వెంటనే ప్రభుత్వం నుంచ