మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఎన్నికల హామీలో భాగంగా అర్హులైన రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ రూరల్ మండలం కస్నాతండాకు చెందిన రైతు భూక్యా నాగేశ్వరరావు అర్ధనగ్నంగా, మెడ
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా రూ.2లక్షలలోపు పంట రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని రైతులెవరూ అధైర్య పడవద్దని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి అన్నారు. స్థానిక క్యాంప్ కార్యాలయంలో శనివారం ఏ�
రుణమాఫీ ప్రక్రియలో తీవ్ర గందరగోళం నెలకొన్నది. రెండో విడుతలోనూ అర్హులైన వేలాది మందికి నిరాశే మిగిలింది. రెండు విడుతల్లో కలిపి రూ.లక్షన్నర లోపు పంట రుణాలు మాఫీ చేస్తున్నట్లు సర్కారు ప్రకటించింది.
మన కండ్ల ముందే లక్షలాది కోట్ల రూపాయల విలువైన దేశ సంపదను అతి కొద్ది మంది దోచుకోవడాన్ని ఆపగలిగితే దేశ ప్రజల జీవన ప్రమాణాలు, దేశ జీడీపీ గణనీయంగా పెరుగుతాయి. మనం కలలు కంటున్న బంగారు భారతదేశం సాకారమవుతుంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముందు అధికారంలో ఉన్న 14 మంది ప్రధానులు కలిసి రూ.56 లక్షల కోట్ల అప్పు చేస్తే, మోదీ ఒక్కరే సుమారు రూ. 80 లక్షల కోట్లు అప్పు చేశారు. వడ్డీలకే వార్షిక రాబడిలో 37 శాతాన్ని ఖర్చు చేస్తున్నా�