LK Advani | భారత మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి రాష్ట్రపతి ద్రవపది ముర్ము భారత రత్న పురస్కారం ప్రదానం చేశారు. అద్వానీ అనారోగ్యం కారణంగా రాష్ట్రపతి స్వయంగా ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లి
కేంద్రం ఈ ఏడాది ఇద్దరు రాజకీయ ఉద్దండులకు సర్వోన్నత పౌరపురస్కారమైన భారతరత్న ప్రకటించింది. అందులో మొదటి వ్యక్తి బీహారీ సామాజికన్యాయ పథనిర్దేశకుడు కర్పూరీ ఠాకూర్ కాగా, రెండో వ్యక్తి హిందూత్వ రాజకీయాలను
బీజేపీ కురువృద్ధుడు, దేశ మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీకి దేశ అత్యున్నతమైన పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఈ మేరకు ఎక్స్లో ప్రకటన చేశారు. అద్వానీ భారతరత్నకు ఎంపి�
LK Advani | మాజీ ఉప ప్రధాని, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ (LK Advani )కి కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న (Bharat Ratna) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పురస్కారం వరించడంపై ఎల్కే అద్వానీ తాజాగా స్పందించారు.
LK Advani | మాజీ ఉప ప్రధాని, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ (LK Advani )కి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న (Bharat Ratna)ను ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర �
LK Advani | మాజీ ఉప ప్రధాని, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ (LK Advani )కి కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న (Bharat Ratna) ప్రకటించిన విషయం తెలిసిందే. అద్వానీకి అత్యున్నత పురస్కారం దక్కడంపై ఆయన కుటుంబ సభ్యు�
బీజేపీ అగ్ర నేత ఎల్కే అద్వానీని రామాలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన తీరును కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత జగదీశ్ శెట్టర్ తీవ్రంగా విమర్శించారు.
Ayodhya | అయోధ్య రామాలయంలో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా జరుగనున్నది. ఈ వేడుకలకు ఓ వైపు చకాచకా ఏర్పాట్లు సాగుతున్నాయి.
Ram Temple | అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం దగ్గర పడుతోంది. మరో నెల రోజుల్లో అంగరంగ వైభవంగా ఆలయంలో ప్రాణప్రతిష్ఠ జరుగనున్నది. వచ్చే నెల (జనవరి) 22న నిర్వహించ తలపెట్టిన ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పా
రామజన్మభూమి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ వచ్చే ఏడాది జనవరిలో జరిగే రామమందిర ప్రారంభోత్సవానికి హాజరుకావడం లేదు.
Vajpayee | రాష్ట్రపతి పదవిని చేపట్టాలని అత్యంత సన్నిహితులు ఇచ్చిన సలహాను మాజీ ప్రధాన మంత్రి, దివంగత అటల్ బిహారీ వాజ్పేయి తిరస్కరించారని ఆయన వద్ద మీడియా సలహాదారుగా పని చేసిన అశోక్ టాండన్ తెలిపారు.