కేంద్ర మంత్రి, లోక్జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్కు (Chirag Paswan) చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయి. సోషల్ మీడియా వేదికగా హత్య చేస్తామంటూ (Death Threat) ఓ దుండగుడు పోస్టు పెట్టారు.
Chirag Paswan : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్డీయే కూటమి పోటీ చేస్తుందని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ వెల్లడించారు.
Sanjay Raut | మహారాష్ట్రకు చెందిన శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే అభ్యర్థికి లోక్సభ స్పీకర్ పదవి రాకపోతే టీడీపీ, జేడీయూ, ఎల్జేపీ (రామ్విలాస్)లను ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమి
లోక్సభ ఎన్నికలకు ముందు చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్జన శక్తి పార్టీ (LJP)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి 22 మంది సీనియర్ నేతలు మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
LJP | ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న లోక్జన శక్తి పార్టీ (LJP) రాంవిలాస్ పాశ్వాన్ వర్గం వచ్చే లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున బరిలో దిగనున్న అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. పొత్తులో భాగంగా ఎల్జేపీకి ఐ
Lok Sabha Elections | బీహార్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సీట్ల లెక్క తేలింది. రాష్ట్రంలోని మొత్తం 40 స్థానాలకుగాను అధికార ఎన్డీఏ కూటమి నుంచి బీజేపీ 17 స్థానాల్లో, ముఖ్యమంత్రి నితీశ్కుమార్ నేతృత్వంలోని జేడీయూ 16 స్థానాల్�
lok sabha polls: బీహార్లో ఎన్డీఏ కూటమి మధ్య సీట్ల పంపకంపై డీల్ కుదిరింది. ఆ రాష్ట్రంలో లోక్సభకు బీజేపీ 17 స్థానాల నుంచి పోటీ చేయనున్నది. ఇక జేడీయూ 16 స్థానాలు, ఎల్జేపీ 5 స్థానాల నుంచి పోటీ చేయనున్నాయి.
అత్యధిక రాజకీయ పార్టీలు కలిగిన నాగాలాండ్లో (Nagaland) అసలు ప్రతిపక్షమే లేని ప్రభుత్వం ఏర్పాటు కానుంది. గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన ఎన్డీపీపీ-బీజేపీ (NDPP-BJP) కూటమికే అన్ని పార్ట
న్యూఢిల్లీ : లైంగిక దాడి కేసులో లోక్ జనశక్తి (ఎల్జేపీ) పార్టీ ఎంపీ ప్రిన్స్ రాజ్కు ఢిల్లీ కోర్టు శనివారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఎంపీ బెయిల్ పిటిషన్ను విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి వ�
న్యూఢిల్లీ: లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) ఎంపీ ప్రిన్స్ రాజ్ పాశ్వాన్పై ఢిల్లీలో రేప్ కేసు నమోదైంది. ఆయనతోపాటు మాజీ కేంద్రమంత్రి, దివంగత రామ్విలాస్ పాశ్వాన్ తనయుడు, ఎంపీ చిరాగ్ పాశ్వాన్ పేరు �
పాట్నా: హిందూ చట్టం, భారత రాజ్యాంగం ప్రకారం రామ్ విలాస్ ప్వాశ్వాన్ ఆస్తులకు చిరాగ్ పాశ్వాన్ వారసుడని లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి పశుపతి కుమార్ పరాస్ తెలిపారు. అయిత
Pashupati Paras: పశుపతి పరాస్కు ఇవాళ ప్రధాని నరేంద్రమోదీ మంత్రి పదవి కట్టబెట్టారు. అయితే, దీనిపై చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని లోక్ జన్శక్తి పార్టీ మండిపడింది.