న్యూఢిల్లీ: లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ)పై పట్టు కోసం చిరాగ్ ప్వాశ్వాన్ తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీలోని తన నివాసంలో ఆదివారం పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశాన్
పాట్నా: లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) రాజ్యాంగం ప్రకారం చిరాగ్ పాశ్వాన్ ఇప్పుడు ఎల్జేపీ జాతీయ అధ్యక్షుడు లేదా పార్లమెంటరీ పార్టీ నాయకుడు కాదని ఆ పార్టీకి చెందిన పశుపతి కుమార్ పరాస్ తెలిపారు. గురు�
పాట్నా: తన తండ్రి ఏర్పాటు చేసిన లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) ఇలా విచ్ఛిన్నం కావడాన్ని తాను చూడలేనని బీహార్కు చెందిన ఆ పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ గురువారం ఏఎన్ఐతో అన్నారు. పార్టీని రక్షించుకునేంద�
పాట్నా: రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తనను ఎందుకు తొలగించారు అన్నది చిరాగ్ను పాశ్వాన్ను అడగాలని లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) పగ్గాలు చేపట్టిన చిరాగ్ బాబాయ్ పశుపతి కుమార్ పరాస్ మీడియాతో అ�
పాట్నా: బీహార్కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) నేత చిరాగ్ పాశ్వాన్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు బుధవారం లేఖ రాశారు. తన స్థానంలో పశుపతి కుమార్ పరాస్ను లోక్సభలో ఎల్జేపీ నేతగా ప్రకటి�
ఎల్జేపీ అధ్యక్ష స్థానం నుంచి తొలగించిన తిరుగుబాటు ఎంపీలు పార్టీ అధినేతగా పశుపతి పరాస్! రెబల్ ఎంపీలపై బహిష్కరణ వేటు వేసిన చిరాగ్ న్యూఢిల్లీ, జూన్ 15: లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ)లో తలెత్తిన రాజకీయ సంక�
పాట్నా: బీహార్కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ)లో తిరుగుబాటు మొదలైంది. చిరాగ్ పాశ్వాన్ బాబాయ్ పశుపతి కుమార్ పరాస్ ఆ పార్టీ పగ్గాలు చేపట్టారు. లోక్సభలో ఎల్జేపీ నేతగా సోమవారం ఏకపక్షంగ
ఎల్జేపీ నేత| బీహార్ రాజకీయాల్లో సరికొత్త వివాదం చెలరేగనుందా.. లోక్జనశక్తి పార్టీలో (ఎల్జేపీ) అసంతృప్తి రాజుకున్నదా.. పరిస్థితులు చూస్తే అలానే అనిపిస్తున్నాయి. లోక్సభలో పార్టీ పక్షనేత�