Champions Trophy | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయి వేదికగా గురువారం భారత్ - బంగ్లాదేశ్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం సందర్భంగా చూపించిన లోగోలో పాకిస్తాన్ పేరు లోగోలో లేకపోవడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అసం�
Virat Kohli | టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ దాదాపు 12 ఏళ్ల తర్వాత రంజీల్లో బరిలోకి దిగుతున్నాడు. ఈ నెల 30 నుంచి రైల్వేస్తో జరుగనున్న మ్యాచ్లో ఢిల్లీ తరఫున ఆడనున్నాడు. ఈ మేరకు విరాట్ కోహ్లీ ఢిల్
పారదర్శకతకు పెద్ద పీట వేస్తూ తాను చేపట్టే అన్ని కేసుల విచారణను త్వరలో ప్రత్యక్ష ప్రసారం చేయడానికి సుప్రీం కోర్టు ప్రణాళికలు రూపొందిస్తున్నది. బార్ & బెంచ్ నివేదిక ప్రకారం ఇందుకు సంబంధించి ఇప్పటికే అన�
Supreme Court | దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు చర్రితలో మరో కొత్త అధ్యాయం మొదలు కానుంది. ఇకపై సుప్రీంకోర్టులో జరిగే అన్ని కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అందుకోస�
Kolkata Doctor Case | కోల్కతా జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య కేసుపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్ కేసును కోర్టు సుమోటోగా తీసుకొని విచారణ �
Live Streaming | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) జూలై 14న ప్రయోగించిన చంద్రయాన్-3 స్పేస్క్రాఫ్ట్ బుధవారం (ఆగస్టు 23) సాయంత్రం చుంద్రుడిపై దిగనుంది. ఈ ల్యాండింగ్ ప్రక్రియ సజావుగా పూర్తవుతుందా, లేదా అనే విషయంలో ప్రపం�
దేశవ్యాప్తంగా ఏడు హైకోర్టుల్లో లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభమైందని కేంద్ర న్యాయ శాఖ తెలిపింది. బీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి పార్లమెంట్లో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలను వెల్లడించింది. గుజరాత్,
సుప్రీంకోర్టు చరిత్రలో కొత్త ఒరవడి మొదలైందని, తమ కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం వల్ల కోర్టు సాధారణ ప్రజల హృదయాలు, ఇంటి గుమ్మాల్లోకి వెళ్లిపోయిందని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అధునా�
గేమింగ్కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చాలామంది దాన్నో కెరీర్గా ఎంచుకుంటున్నారు. కాకపోతే, ఇప్పటికీ పురుషులదే ఆధిపత్యం. అలాంటి చోట గేమింగ్లో పట్టుసాధించడమే కాదు, తన ప్రతిభను చాటుకుంటూ లక్షలమంది అభిమాన
Supreme Court live-streaming:సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చేపట్టిన విచారణను తొలిసారి లైవ్లో ప్రసారం చేశారు. శివసేనకు సంబంధించిన కేసును ధర్మాసనం విచారణ చేపట్టింది. సీఎం షిండే, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు �
న్యూఢిల్లీ: 71 ఏళ్ల సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి విచారణలు లైవ్లో ప్రసారం చేశారు. అయితే ఇవాళ లైవ్ స్ట్రీమింగ్ను కేవలం సీజేఐ ఎన్వీ రమణ వీడ్కోల కోసం మాత్రమే వాడారు. సంప్రదాయం ప్రకారం.. సీజేఐ �