భారత్లో పెద్ద ఎత్తున బ్యాటరీ సెల్స్ తయారీకి పెట్టుబడులు పెట్టేందుకు మదుపరులు ముందుకు రాకపోవడం వెనుకున్న కారణాల్లో లిథియం కోసం చైనాపైనే ఆధారపడాల్సి వస్తుండటం ఒకటని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్�
చైనాకు చెందిన పరిశోధకులు సరికొత్త వాటర్ బ్యాటరీలను అభివృద్ధి చేశారు. సంప్రదాయ లిథియం బ్యాటరీలతో పోలిస్తే, ఇవి రెట్టింపు స్థాయిలో శక్తిని నిల్వ చేసుకుంటాయని పరిశోధకులు చెబుతున్నారు.
అరుదుగా లభించే కీలక ఖనిజాలున్న బ్లాక్లను విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది. కీలకమైన, వ్యూహాత్మక ఖనిజాలున్న 20 బ్లాక్లకు బుధవారం తొలి రౌండ్ వేలం నిర్వహించనున్నట్టు మంగళవారం అధికారిక ప్ర
బంగారం, వెండి, రాగి, లిథియం, బెరీలియం వంటి విలువైన ఖనిజాలను వెలికితీసే అనుమతులు ఇప్పటివరకూ ప్రభుత్వ రంగ సంస్థలకే ఉండేవి. అయితే, కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇప్పుడు కొత్తగా నిబంధనలను సవరించింది.
Anand Mahindra | రాజస్థాన్ లో లిథియం నిల్వలను వినియోగంలోకి తేవడానికి వాటి రిఫైనింగ్ వసతులు శరవేగంగా పెంచాల్సిన అవసరం ఉందని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు.
రాజస్థాన్లో భారీగా లిథియం నిక్షేపాలను గుర్తించారు. నాగౌర్ జిల్లాలోని డెగానా, దాని పరిసర ప్రాంతాల్లో ఈ నిక్షేపాలు ఉన్నట్టు జీఎస్ఐ అధికారులు కనుగొన్నారు. అత్యంత అరుదుగా లభించే ఈ ఖనిజాన్ని దేశంలో తొలి�
వజ్రం, నీలం, కెంపు... ఇలా రకరకాల రాళ్లు విభిన్న రంగుల్లో ప్రకృతి సిద్ధంగా దొరుకుతున్నాయి. అలా సహజంగా లభించే జాతి రత్నాలలో ఒకటి.. వాటర్మెలన్ టూమలీన్. దీన్నే వాటర్మెలన్ ఎగేట్ అనీ పిలుస్తారు.
Lithium | జమ్ముకశ్మీర్లోని రియాసి జిల్లాలోని సలాల్-హైమానా ప్రాంతంలో 500 పీపీఎం నాణ్యత ఉన్న 59 లక్షల టన్నుల లిథియం నిల్వలు గుర్తించినట్టు గత నెలలో కేంద్రప్రభుత్వం ప్రకటించింది. దేశంలో ఇంత భారీ స్థాయిలో నిల్వల�
దేశంలో భారీగా లిథియం నిక్షేపాలు బయటపడటంపై ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా తాజాగా స్పందించారు. ఇకపై భారత్ భవిష్యత్తు అంతా ఎలక్ట్రిఫైయింగే అంటూ సంతోషం వ్యక్తం