కవులు అన్ని జీవనచర్యల్లోనూ అప్రమత్తంగా ఉంటారు. అనుభవాలను హృదయం లోపలికంటా తీసుకుంటారు. ఆ ఉద్వేగాలను అక్షరాలుగా మారుస్తారు. తాను పొందిన ఆనందం, దుఃఖం, నిర్వేదం వీటన్నింటినీ ఎంత గొప్ప బొమ్మలుగా, బలమైన రేఖలత�
సాహిత్యానికి, సినిమాకు మైత్రి కుదిరినప్పుడు వెండితెరపై అద్భుతాలు సృష్టించవొచ్చని, భారతీయ సినిమా మరింత వెలుగులీనాలంటే సాహిత్యం సినిమాలో ఓ భాగం కావాలన్నారు ప్రముఖ దర్శకుడు మణిరత్నం.
ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణ సారస్వత పరిషత్ ప్రాచ్య కళాశాల పూర్వ అధ్యాపకుడు, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే శ్రీనివాస్ తండ్రి కండ్లకుంట అళహ సింగరాచార్యులు (93) మృతి చెందారు.