నేరాల నివారణలో ప్రజలు భాగస్వామ్యం పంచుకోవాలని సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ (CI Rajashekar) అన్నారు. అత్యాశకుపోయి ఆర్థిక మోసాల బారినపడకూదని సూచించారు.
Lingala | ద్యార్థులు వేసవిలో సమయాన్ని వృధా చేసుకోకుండా క్రమశిక్షణను అలవర్చుకొని చదువుతోపాటు , కమ్యూనికేషన్ స్కిల్స్ను మెరుగుపరుచుకోవాలని సింగిల్ విండో చైర్మన్ హనుమంత్ రెడ్డి కోరారు.
Telangana | నాగర్కర్నూలు జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. ఓ కేసు విషయంలో లింగాల పోలీస్ స్టేషన్కు వచ్చిన ముగ్గురు యువకులతో ఓ ఎస్సై దురుసుగా ప్రవర్తించాడు. తన ముందే ఓ యువకుడు తల దువ్వుకున్నాడని కోపంతో ఊగిపోయి�
‘వస్తున్నాం లింగమయ్యా’.. అంటూ భక్తుల శివనామస్మరణతో నల్లమల పులకించిపోయింది. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా ప్రసిద్ధి గాంచిన నాగర్కర్నూల్ జిల్లాలోని సలేశ్వరం జాతరకు భక్తజనం పోటెత్తుతున్నది. రెండోరోజైన శ�