‘ఎండాకాలం రాకముందే నాలుగు రోజులకు ఒకసారి నీళ్లు ఇస్తున్నారు..‘ కనీసం బాత్రూం వెళ్లేందుకు నీళ్లు లేవు.. పైసలు ఇచ్చిన వాళ్ల ఏరియాకే నీళ్లు వదులుతున్నారు.. ’ ‘లో-ఫ్రెషర్తో నాలుగు రోజులకు ఓసారి వస్తున్న నల్
జలమండలి సిబ్బంది, అధికారులు గ్రేటర్ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. వినియోగదారులను రోజుకో రూపంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నగర వ్యాప్తంగా తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారి.. మంచినీళ్లు ఎప్పుడు వస్
విద్యుత్ సంస్థల్లో క్షేత్రస్థాయిలో పనిచేసే లైన్మెన్, ఆర్టిజెన్ల పాత్ర ఎంతో కీలకమని, అన్ని కేటగిరీల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం పైస్థాయిలో ప్రభుత్వం,
కొండాపూర్, ఆగస్టు 26: విద్యుత్తు మీటర్ కనెక్షన్ కోసం రూ.15 వేలు లంచం తీసుకొంటూ ఓ లైన్మెన్ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్లోని కొండాపూర్ సబ్స్టేషన్ పరిధిలో చోటుచేసుకొన్నది. శ్రీరామ్�
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం ఏనుగులపాలేంలో విద్యుత్లైన్మెన్ బంగార్రాజు హత్యకేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం డీసీపీ గౌతమి సాలి విలేకరుల సమావేశంలో వివరాలన�