ఖమ్మంలో ఇటీవల కూలిన గ్రంథాలయ భవనం వంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ఇంజినీరింగ్ అధికారులు ప్రభుత్వ శిథిల భవనాలను తనిఖీ చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు.
పార్లమెంట్ చివరి సమావేశాల్లో పెండింగ్ సమస్యలపై తమ గళాన్ని మరింత బలంగా వినిపిస్తామని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. బుధవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప�
హుస్నాబాద్ పట్టణంలో నిర్మిస్తున్న గ్రంథాలయ భవనం పనులు మార్చిలోగా పూర్తి చేయాలని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరిమాఅగర్వాల్ ఆదేశించారు. హుస్నాబాద్లోని ఎంపీడీవో కాంప్లెక్స్ ఆవరణలో రూ.50లక్షలతో �
సత్తుపల్లి పట్టణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన అధునాతన గ్రంథాలయ భవనాన్ని హెటిరో సంస్థ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారధిరెడ్డి ఆదివారం సత్తుపల్లి ఎమ్మెల్మే మట్టా రాగమయితో కలిసి ప్రారంభి
మెదక్ జిల్లా కేంద్రంలో గ్రంథాలయ చైర్మన్ దొంతి చంద్రాగౌడ్ ఆధ్వర్యంలో రూ. 2.50 కోట్లతో నిర్మించిన నూతన గ్రంథాలయ భవనాన్ని గురువారం మంత్రి హరీశ్రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డితో కలిసి ప్రారం
అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమైందని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మారుమూల తండాలు సైతం ప్రగతిబాట పట్టాయని తెలిపారు. గిరిజనుల అభివృద్ధికి కేసీఆర్ సర్కారు అనేక పథకాలు అమలుచేస్తున్నదని, వాటి
Speaker Pocharam | సీఎం కేసీఆర్ హయాంలోనే రాష్ట్రంలోని తండాలు అభివృద్ధి సాధించాయని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, వర్ని మండలాల్లో పర్యటించారు. వర్ని మ�
సత్తుపల్లి బస్టాండ్ దగ్గరలో జీప్లస్-1 తరహాలో ఆధునిక హంగులతో గ్రంథాలయ భవనాన్ని నిర్మించతలపెట్టారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు, విద్యార్థులకు ఉపయోగపడేలా ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
సమాజంలో మేధావివర్గంగా బాధ్యత గల వృత్తిలో ఉన్న న్యాయవాదుల సంక్షేమాభివృద్ధి కోసం తనవంతు కృషి చేయనునట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు గురువారం జిల్లా కోర్టుక�