ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలోనే అభ్యసన సామర్థ్యలు పెంచేందుకు ఉపాధ్యాయులు చొరవ చూపాలని డీఈవో మాధవి సూచించారు. పెద్దపల్లి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం మండల స్థా�
ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు ఉపాధ్యాయులు బోధనాభ్యాసనలో లైబ్రరీ పుస్తకాలను ఉపయోగించాలని స్కూల్ కాంప్లెక్స్ స్టేట్ రిసోర్స్ పర్సన్ కటుకోజ్వల మనోహరి చారి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల�
ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంపొందించి, ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో 100 శాతం ఫలితాలు సాధించాలని ఎంపీడీవో పూర్ణచందర్రావు సూచించారు. గురువారం నుండి పాఠశాలలు పునః ప్రారంభం కానున�
విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల మెరుగుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ భిక్షపతి సూచించారు. బుధవారం మండలంలోని అభంగాపురం ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Woman Gangraped | స్కూటీ నడపడం నేర్చుకుంటున్న మహిళను అడ్డగించిన ఐదుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. (Woman Gangraped ) పోలీస్ ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులకు తుపాకీ కాల్పుల గాయాలయ్యాయి.
విద్యా వ్యవస్థలో అవసరమైన మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీ లక్ష్యాలను సాధించే దిశలో భాగంగా స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎం శ్రీ యోజన)ను ప్రక�
కరోనా సంక్షోభం మన విద్యా వ్యవస్థలో అనేక మార్పులకు నాంది పలికింది. విద్యార్థులు ప్రత్యక్ష చదువులకు దూరమైనా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకొన్నారు. మన రాష్ట్రంలో ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు విద్య�