Lok Sabha | ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక (One Nation One Election)’ బిల్లును జాయింట్ పార్లమెంట్ కమిటీ (JPC) కి పంపడానికి లోక్సభ (Lok Sabha) అనుమతించింది. బిల్లును జేపీసీకి పంపడంపై లోక్సభలో ఓటింగ్ నిర్వహించగా అనుకూలంగా 220 ఓట్లు, వ్యతిరేకంగా 149
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, కొలీజియం వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజుపై వేటుపడింది. న్యాయశాఖ బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించి, కేంద్ర భూవిజ్ఞాన శ
కొందరు రిటైర్డ్ జడ్జిలు ‘దేశ వ్యతిరేక ముఠా’గా ఏర్పడ్డారంటూ కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలపై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఆదివారం మండిపడ్డారు.
న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన కొలీజియం వ్యవస్థ పారదర్శకంగా లేదన్న కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇటీవల చేసిన వ్యాఖ్యలకు సుప్రీంకోర్టు మాజీ సీజేఐలు కౌంటర్ ఇచ్చారు.
కోర్టు విచారణలకు ప్రముఖ న్యాయవాదులు రూ. 10 లక్షల నుంచి రూ . 20 లక్షలు వసూలు చేస్తే సామాన్యుడు ఎలా చెల్లించగలడని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు.
కజలాంగ్: కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు డ్యాన్స్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్ టూర్లో ఉన్న ఆయన స్థానిక గ్రామస్థులతో కలిసి సాంప్రదాయ స్టెప్పులేశారు. ఆ వీడియోను ఆయన కూ సోషల్ మీడియాలో పోస్ట�
న్యూఢిల్లీ: చీఫ్ జస్టిస్ బోబ్డే పదవీకాలం మరో నెల రోజులు ఉన్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఓ లేఖ రాసింది. సుప్రీంకు కాబోయే ప్రధాన న్యాయమూర్తి ఎవరో చెప్పాలంటూ సీజేను కేంద్రం కోరింది. న్య�