సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘ఏ1 ఎక్స్ప్రెస్’. హాకీ బ్యాక్ గ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డేనియస్ జీవన్ కానుకొలను తెరకెక్కించారు.
మ్యూజిక్ వీడియోల్లో కథానాయికలు నటించే ట్రెండ్ బాలీవుడ్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. దక్షిణాదిలో ఇప్పుడిప్పుడే ఈ ట్రెండ్ మొదలవుతోంది. ఇటీవలే రష్మిక మందన్న గాయకుడు బాద్షాతో కలిసి హిందీ వీడియోసాంగ్
వెండితెరపై చక్కనమ్మ లావణ్య త్రిపాఠి. అందమైన రూపం, అంతకుమించిన నటన ఆమెను తెలుగువారికి దగ్గర చేశాయి. కుటుంబం తనకిచ్చిన స్వేచ్ఛ కారణంగానే ఇండస్ట్రీలోకి వచ్చానంటున్నది లావణ్య. ముఖ్యంగా తన తల్లి ప్రోత్సాహం �
అందాల రాక్షసిగా తెలుగు ఆడియెన్స్ దగ్గర మంచి మార్కులు కొట్టేసింది నార్త్ భామ లావణ్యత్రిపాఠి. ఈ సొట్ట బుగ్గల భామ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ మీదుంది.
2012లో అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన అందాల బ్యూటీ లావణ్య త్రిపాఠి. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. నాని, మారుతి కాంబినేషన్లో వచ్చిన భలే భలే మగాడివోయ్ చిత్రంత
ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆడియెన్స్ ముందుకొచ్చింది నార్త్ భామ లావణ్య త్రిపాఠి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తాజాగా పెట్టిన పోస్ట్ ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
కార్తికేయ, లావణ్య త్రిపాఠి కాంబోలో వచ్చిన చిత్రం చావు కబురుచల్లగా. కౌశిక్ పెగళ్లపాటి డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రంలో మురళీశర్మ, ఆమని కీ రోల్స్ పోషించారు.
‘ఆర్ఎక్స్ 100’తో యువతరం ప్రేక్షకుల్ని మెప్పించారు కార్తికేయ. తనకున్న మాస్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని వైవిధ్యమైన ప్రేమకథల్ని ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారాయన. కార్తికేయ హీరోగా నటించిన మరో ప్రేమ
ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ను ఖాతాలో వేసుకున్నాడు యువ నటుడు కార్తికేయ. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాడు. ఇపుడు చావు కబురు చ�
“చావు కబురు చల్లగా’లో భర్తను కోల్పోయిన మహిళగా అభినయప్రధానంగా నా పాత్ర సాగుతుంది. నటిగా సవాలుగా భావించి చేసిన క్యారెక్టర్ ఇది’ అని చెప్పింది లావణ్య త్రిపాఠి. ఆమె కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం ‘చావ�
‘భర్త చనిపోయిన మహిళను ప్రేమించే యువకుడి కథ ఇది. అంతర్లీనంగా చక్కటి భావోద్వేగాలుంటాయి’ అని అన్నారు అల్లు అరవింద్. ఆయన సమర్పకుడిగా వ్యవహరిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. కార్తికేయ, లావణ్య త్రిపాఠి జ�
తిరుమల : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని మంగళవారం ఏ1ఎక్స్ప్రెస్ హీరో హీరోయిన్లు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో హీరో సందీప్ కిషన్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి, మరో హీరోయిన్ శ్రద్ధా శ్రీన