“చావు కబురు చల్లగా’లో భర్తను కోల్పోయిన మహిళగా అభినయప్రధానంగా నా పాత్ర సాగుతుంది. నటిగా సవాలుగా భావించి చేసిన క్యారెక్టర్ ఇది’ అని చెప్పింది లావణ్య త్రిపాఠి. ఆమె కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం ‘చావ�
‘భర్త చనిపోయిన మహిళను ప్రేమించే యువకుడి కథ ఇది. అంతర్లీనంగా చక్కటి భావోద్వేగాలుంటాయి’ అని అన్నారు అల్లు అరవింద్. ఆయన సమర్పకుడిగా వ్యవహరిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. కార్తికేయ, లావణ్య త్రిపాఠి జ�
తిరుమల : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని మంగళవారం ఏ1ఎక్స్ప్రెస్ హీరో హీరోయిన్లు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో హీరో సందీప్ కిషన్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి, మరో హీరోయిన్ శ్రద్ధా శ్రీన
‘అమ్మాయిలందరూ ఎదవలకే పడతారంటారు. అందులో తాను నంబర్వన్ అంటోన్న ఓ యువకుడి కథేమిటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అని చెప్పారు కార్తికేయ. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘చావు కబురు చల్లగా’. జ
కార్తికేయ, లావణ్య త్రిపాఠి కాంబినేషన్ లో కొత్త దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. తాజాగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. అదిరిపోయే కామెడీ స�