Telangana Assembly | తెలంగాణ మూడో అసెంబ్లీ కొలువుదీరింది. తొలి రోజు 119 మంది ఎమ్మెల్యేలకు గానూ 99 మంది ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. వీరిలో 15 మంది ఆంగ్లంలో ప్రమాణస్వీకారం చేశారు.
బీఆర్ఎస్ పార్టీతోనే సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమవుతుందని, పార్టీ మ్యానిఫెస్టోకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నట్లు కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందిత అన్నారు.
Lasya Nanditha | తన తండ్రి దివంగత ఎమ్మెల్యే సాయన్న చేసిన అభివృద్ధి పనులే తనని గెలిపిస్తాయని కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్య నందిత పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గం పరిధిలోన�
బడుగు బలహీన వర్గాల అభివృద్ధే బీఆర్ఎస్ ధ్యేయమని సికింద్రాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందిత అన్నారు. కంటోన్మెంట్ బొల్లారం రిసాలబజార్, పయినీర్ బజార్తో పాటు పలు బస్తీల్లో స�
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందితను భారీ మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యకర్తలకు పిలుపుని
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. రెండు నెలల ముందే పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించగా..షెడ్యూల్ కంటే ముందే వారంతా నియోజకవర్గాన్ని చుట్టేసి తొలి వ�
కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తెగా లాస్యనందిత నియోజకవర్గ ప్రజలకు సుపరిచితం. గతంలో 2015లో జరిగిన బోర్డు ఎన్నికల్లో నాలుగో వార్డు నుంచి పోటీ చేసిన అనుభవం ఉంది.
Lasya Nanditha | కర్ణాటక సంగీతం అంటే ప్రాణం. కచేరీ చేయాలని కోరిక. కానీ, నాన్న సాయన్న ఆదేశంతో ప్రజా జీవితంలోకి వచ్చింది. జయాపజయాలకు అతీతంగా ప్రజల మధ్యన నిలిచింది, జన హృదయాలు గెలిచింది. తండ్రి హఠాన్మరణంతో పెద్ద దిక్కు�