Farmers March | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి నారాయణపేట - కొడంగల్ ప్రాజెక్టు లో భూములు కోల్పోయిన రైతులను ఆదుకోవాలని అఖిలపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు.
Compensation | లగచర్ల రైతులకు ఇస్తున్న పరిహారమే నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల భూ నిర్వాసితులకు ఇవ్వాలని భూ బాధితులు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరికి శుక్రవారం వినతిపత్రాన్ని అందజేశారు.
Kodangal lift irrigation | నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న కానుకుర్తి రైతులను ఆదుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్ , మాజీ వైస్ ఎంపీపీ మహేష్ కుమార్ డిమాండ్ చే�
వేములవాడ తిప్పాపూర్ బ్రిడ్జి నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు రోడ్డు విస్తరణ చేపట్టనున్న సందర్భంగా భూములు కోల్పోతున్న నిర్వాసితులకు జిల్లా సమీకృత కార్యాలయల సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా,
వేములవాడ తిప్పాపూర్ బ్రిడ్జి నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు రోడ్డు విస్తరణ చేపట్టనున్న సందర్భంగా భూములు కోల్పోతున్న నిర్వాసితులకు జిల్లా సమీకృత కార్యాలయల సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా,
సింగరేణి భూనిర్వాసిత గ్రామాలైన పెద్దంపేట, మంగళపల్లె గ్రామాల ప్రజలకు రామగిరి మండల రెవెన్యూ శాఖ అధికారులు కులం, ఆదాయం, నివాసం ఓబీసీ సర్టిఫికెట్ల జారీని నిలిపివేశారు.
తమ భూముల్లో నుంచి బైపాస్ రోడ్డు నిర్మాణం చేపడితే ఆత్మహత్యలు చేసుకుంటామని భూ నిర్వాసితులు హెచ్చరించారు. మెదక్-ఎల్కతుర్తి రోడ్డు సర్వే పనులను మెదక్ జిల్లా రామాయంపేటలో సోమవారం భూనిర్వాసితులు అడ్డుకొ�
శివన్నగూడెం ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజలకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఏరియాలో విలువైన పాట్లు ఇప్పించేందుకు కృషి చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ ర�