వేలకోట్ల విలువజేసే భూములను ప్రభుత్వ పెద్దల అండదండలతో కబ్జా చేయాలని చూస్తున్నారని, ఇందులో మల్కాజిగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ సూర్యనారాయణరెడ్డికి చెందిన భూమి కూడా ఉన్నదని, ఇక్కడ నివసిస్తున్నవారిని ఖ�
ఒకటి కాదు, రెండు కాదు ఒకే చోట వందలాది ఎకరాలు.. అందులోనూ అవి ప్రభుత్వ భూములు. కొన్నేళ్లుగా సుప్రీం కోర్టులో వివాదం..ఆ భూములపై స్టేటస్కో అమలు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు..
భూ తగాదాల్లో యజమానులను బెదిరించి భూ ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేశ్ అన్నారు. బుధవారం మునిపల్లి మండలం ఖమ్మంపల్లి శివారులో భూ యజమానిని బెదిరించిన పదిమందిన�
Congress | జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు పేదల భూములను కబ్జా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. భూపాలపల్లి పట్టణంలోని అధికార కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఉడుత సరోజన కుమారు�
భూ కబ్జాలు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. స్టేషన్రోడ్డులోని మహేశ్వరి గార్డెన్లో వ్యాపారుల ఆత్మీయ సమ్మేళననానికి ఎమ్మెల్యే హాజరయ్యారు.